బక్షి కుంట చెరువు ను సుందర శోభిత వనం గా తీర్చిదిద్దిన Phenom people IT కంపెనీ

[4:55 PM, 12/19/2023] Sakshitha: బక్షి కుంట చెరువు ను సుందర శోభిత వనం గా తీర్చిదిద్దిన Phenom people IT కంపెనీ వారి CSR ఫండ్స్ ద్వారా బైరీ ఫౌండేషన్ సంస్థ ను ప్రత్యేకంగా అభినందించిన ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ…

Live : AP CM YS Jagan Interacting with Flood-Affected People in Kunalanka Village

Live : AP CM YS Jagan Interacting with Flood-Affected People in Kunalanka Village

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు….

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా ఎమ్మెల్సీ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో…

సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తున్న వినుకొండ శాసనసభ్యులు

వినుకొండ నియోజకవర్గంలోని వినుకొండ రూరల్ మండలం బ్రాహ్మణపల్లి సచివాలయం పరిధిలోని 2వ రోజు గడప గడపకు మన ప్రభుత్వము కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి కి తిరుగుతూ, అర్హులైన ప్రజలకు వారు గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి…

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలు, బస్తీలకు చెందిన ప్రజలు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి సమస్యలను పరిష్కరించాలని కోరారు. స్పందించిన…

బిజెపి,బిఆర్ఎస్ లనుండి పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరిక

బిజెపి,బిఆర్ఎస్ లనుండి పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరిక కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క * సాక్షిత : ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వేంకటా పూర్ మండలం లోని…

మరణమృదంగం.. టర్కీ, సిరియాల్లో 15,000 మందికి పైగా మృతి

More than 15,000 people died in Turkey and Syria మరణమృదంగం.. టర్కీ, సిరియాల్లో 15,000 మందికి పైగా మృతి. టర్కీ, ,సిరియాల్లో విషాదం తాండవిస్తోంది. ఆ దేశాల్లో వచ్చిన భారీ భూకంపం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. భూకంప శిథిలాలను…

సమాచార హక్కు చట్టం పై ప్రజలకు సంపూర్ణ అవగాహన పెంపొందించాలి.

People should be fully aware of the Right to Information Act. సమాచార హక్కు చట్టం పై ప్రజలకు సంపూర్ణ అవగాహన పెంపొందించాలి. -రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ డా. గుగులోత్ శంకర్ నాయక్ సాక్షిత ఉమ్మడి…

కాంగ్రెస్ నుండి బి ఆర్ ఎస్ లో పలువురి చేరిక.

Many people join BRS from Congress. కాంగ్రెస్ నుండి బి ఆర్ ఎస్ లో పలువురి చేరిక. పార్టీ కండువా కపి సాదరంగా అహ్వానించి మంత్రి పువ్వాడ. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: రఘునాథపాలెం మండలం వివి పాలెం…

ప్ర‌జ‌ల కోసం యాత్ర‌గా వ‌స్తున్నా.. రేవంత్ రెడ్డి

Coming as a yatra for the people.. Revanth Reddy ప్ర‌జ‌ల కోసం యాత్ర‌గా వ‌స్తున్నా.. రేవంత్ రెడ్డి భార‌త్ జోడో యాత్ర‌కి కొన‌సాగింపుగా హాథ్ సే హాథ్ జోడో అభియాన్ యాత్ర నేటి నుండి ప్రారంభం కానుంది.ఈ మేర‌కు…

You cannot copy content of this page