సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తున్న వినుకొండ శాసనసభ్యులు

Spread the love

వినుకొండ నియోజకవర్గంలోని వినుకొండ రూరల్ మండలం బ్రాహ్మణపల్లి సచివాలయం పరిధిలోని 2వ రోజు గడప గడపకు మన ప్రభుత్వము కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి కి తిరుగుతూ, అర్హులైన ప్రజలకు వారు గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తున్న వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు మరియు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు గారు వారితో పాటుగా గ్రామ సర్పంచ్ గారు, మండల MPP గారు మరియు మండల ZPTC గారు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మండల కన్వీనర్ గారు లతో పాటు మండలం లోని అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page