బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి
బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క సాక్షిత : ములుగు మండలం లోని రాయిని గూడెం గ్రామములో అంగరంగ వైభవంగా జరిగిన…
టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి ఆధ్వర్యంలో ఎల్.బి నగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ జక్కిడి ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో హయత్ నగర్, మాన్సూరాబాద్, నాగోల్ డివిజన్ ల కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో ఆత్మీయ సమేళనం నిర్వహించడం…
సాక్షిత : వైయస్సార్ పార్టీలో మీకు ఏమి గౌరవం దక్కలేదు మీకు తల్లి కంటే ఎక్కువ హోదా ఇచ్చాం ఎంతమంది పార్టీ వీడిన గెలిచేది వైయస్సార్ పార్టీయే ప్రతి ఒక్కరిని మా ఫ్యామిలీ గా కలుపుకొని పోయేదే వైయస్సార్ పార్టీ వైయస్సార్సీపీ…
కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద 132-జీడిమెట్ల డివిజన్ ప్రసూన్న నగర్ నూతన సంక్షేమ సంఘం కార్యవర్గం సభ్యులు మరియు శ్రీశ్రీశ్రీ కోదండ రామాలయం దేవాలయ నూతన పాలకవర్గం సభ్యులు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా…
కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని కలిసి పలు శుభకార్యాలకు ఆహ్వానించగా మరి కొందరు కాలనీలో అభివృద్ధి పనులపై వినతులు…
జగ్గయ్యపేట నియోజకవర్గం, వత్సవాయి మండలం,చిట్యాల గ్రామంలో రైతు భరోసా కేంద్రం మరియు వైయస్సార్ విలేజ్ హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎంపీ కేశినేని నాని, ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కు ఘన స్వాగతం పలుకుతూ, గ్రామ ప్రజలు అడుగడుగునా నీరాజనాలు…
కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు సంక్షేమ సంఘాల సభ్యులు ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని కలిసి కాలనీలలో జరిగే శివరాత్రి వేడుకలకు ఆహ్వానించగా, మరికొందరు…
కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజక వర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, సంక్షేమ సంఘాల సభ్యులు, ఉత్సవ కమిటీ నిర్వాహకులు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని కలిసి శుభకార్యాలకు ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికలు,…
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ ప్రజలకు ప్రభుత్వానికి వారధి లాగా మీడియా ప్రముఖ పాత్ర పోషిస్తుందని, ఆ దిశగా వార్తాప్రసారాలు ఉండాలని, ఇటు ప్రభుత్వంతో, ప్రజలతో మీడియా మన్ననాలు పొందాలని రాష్ట్ర రెవెన్యూ సమాచార, పౌర సంబంధాల శాఖమాత్యులు పొంగులేటి…
హైదరాబాద్: సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో 1,924 జూనియర్ లెక్చరర్ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను గురుకుల నియామక బోర్డు విడుదల చేసింది. డిగ్రీ కళాశాలల్లో 793 అధ్యాపకుల ఉద్యోగ రాత పరీక్ష ఫలితాలను నిన్న…