సంక్షేమ గురుకుల జూనియర్‌ కళాశాలల్లో 1,924 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు

Spread the love

హైదరాబాద్‌: సంక్షేమ గురుకుల జూనియర్‌ కళాశాలల్లో 1,924 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను గురుకుల నియామక బోర్డు విడుదల చేసింది.  డిగ్రీ కళాశాలల్లో 793 అధ్యాపకుల ఉద్యోగ రాత పరీక్ష ఫలితాలను నిన్న విడుదల చేసిన అధికారులు.. తాజాగా జేఎల్‌ పోస్టులకు ఎంపికైన వారి ప్రాథమిక జాబితాలను సబ్జెక్టుల వారీగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. జేఎల్‌ రాత పరీక్షలు గతేడాది ఆగస్టు 3 నుంచి 23వ తేదీ వరకు జరిగిన విషయం తెలిసిందే. దివ్యాంగుల కేటగిరీ ఫలితాలు త్వరలోనే ప్రకటించనున్నారు….

Related Posts

You cannot copy content of this page