సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ ప్రజలకు ప్రభుత్వానికి వారధి లాగా మీడియా ప్రముఖ పాత్ర పోషిస్తుందని, ఆ దిశగా వార్తాప్రసారాలు ఉండాలని, ఇటు ప్రభుత్వంతో, ప్రజలతో మీడియా మన్ననాలు పొందాలని రాష్ట్ర రెవెన్యూ సమాచార, పౌర సంబంధాల శాఖమాత్యులు పొంగులేటి…
చేవెళ్ల లో తెలంగాణ ప్రభుత్వ రెండు పథకాలను ప్రియాంక గాంధీ ఫిబ్రవరి 27న ప్రారంభించనున్నారు…. ఈ సందర్బంగా చేవెళ్ల మండల కేంద్రం కే.జి.ఆర్ గార్డెన్స్ లో జరిగిన సన్నాహక సమావేశం లో పాల్గొన్న టీపీసీసీ ప్రధానకార్యదర్శి జ్యోత్స్నా శివ రెడ్డి ..…
కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలను అర్హులకే: చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పామెన బీమ్ భరత్ సాక్షితశంకర్పల్లి: కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలను అర్హులకే ఇస్తామని చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పామెన…
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలే మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల్ మరిపల్లి గూడ గ్రామం సర్పంచ్ మంగమ్మ అధ్యక్షతన వికాసి భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమము నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మేడ్చల్ కాంటెస్టడ్ ఎమ్మెల్యే, రాష్ట్ర…
గిద్దలూరు టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల ప్రకాశం జిల్లా,కోమరోలు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు బొనేని వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన మండల కమిటీ సమావేశంలో గిద్దలూరు టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా…
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజా పాలన కార్యక్రమంలో గ్రామ స్థాయిలో సద్వినియోగం చేసుకోండిచేబ్రోలు వెంకటేశ్వర్లు .మండల కాంగ్రేస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మండల కాంగ్రేస్ నాయకులు*చేబ్రోలు వెంకటేశ్వర్లు *…
బాబు షూరిటీ – భవిష్యత్తు గ్యారెంటీ విస్తృతంగా నిర్వహించండి. నెల్లూరు నగరంలోని నారాయణ మెడికల్ కాలేజ్ నందు నెల్లూరు నగర నియోజకవర్గ డివిజన్ ల పార్టీ ప్రధాన కార్యదర్శులతో మాజీ మంత్రి పోంగూరు నారాయణ, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్…
వికారాబాద్ జిల్లా కలెక్టర్ కాంగ్రెస్ ఆరు పథకాల గ్యారంటీ లో భాగంగా రెండు పథకాలను ప్రారంభించిన కలెక్టర్
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తూ అందుబాటులోకి తెచ్చిన మహాలక్ష్మి పథకాలను జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ లాంఛనంగా ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల…
అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రెండు పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి నిర్దేశించిన మహాలక్ష్మి పథకాన్ని, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచే మరో పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి…