చేవెళ్ల లో తెలంగాణ ప్రభుత్వ రెండు పథకాలను ప్రియాంక గాంధీ

Spread the love

చేవెళ్ల లో తెలంగాణ ప్రభుత్వ రెండు పథకాలను ప్రియాంక గాంధీ ఫిబ్రవరి 27న ప్రారంభించనున్నారు…. ఈ సందర్బంగా చేవెళ్ల మండల కేంద్రం కే.జి.ఆర్ గార్డెన్స్ లో జరిగిన సన్నాహక సమావేశం లో పాల్గొన్న టీపీసీసీ ప్రధానకార్యదర్శి జ్యోత్స్నా శివ రెడ్డి ..

తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి , తెలంగాణ రాష్ట్ర ఐ.టి శాఖ మంత్రివర్యులు దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు ,పరిగి ఎమ్మెల్యే టి. రాంమోహన్ రెడ్డి , తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి , సునీత మహిందీర్ రెడ్డి ZP చైర్మన్, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి , రంగారెడ్డి జిల్లా డీసీసీ చల్ల నర్సింహ రెడ్డి , చేవెళ్ల కాంగ్రెస్ కాంగ్రెస్ ఇంచార్జి భీం భారత్
చేవెళ్ల పార్లమెంట్ ప్రజా ప్రతినిధులు మరియు కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page