క్రికెట్ టోర్నమెంట్ లో గెలిచిన వారికి బహుమతులు పంపిణీ

Spread the love

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం

సాక్షిత న్యూస్…

ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చేతుల మీద గా క్రికెట్ టోర్నమెంట్ లో గెలిచిన వారికి బహుమతులు పంపిణీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం
మామిళ్ళవారి గూడెం గ్రామం లో శివాలయము వద్ద గత మూడు రోజులుగా జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ లో గెలిచినవారికి బహుమతులు అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ దంపతుల చేతుల మీద గా అందించడం జరిగింది

Whatsapp Image 2024 01 13 At 3.57.34 Pm 1

Related Posts

You cannot copy content of this page