*ఏ.కె.ఆర్ క్రికెట్ అరేనాను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ *

దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, గండిమైసమ్మ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన AKR క్రికెట్ అరేనా (బాక్స్ క్రికెట్ ) ని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా…

సైబరాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు..

ఐదు బెట్టింగ్ ముఠాలను ఏకకాలంలో పట్టుకున్న ఎస్ఓటి పోలీసులు.. రూ.2.5 కోట్ల నగదు స్వాధీనం.. బెట్టింగ్‌కు పాల్పడుతున్న 15 మంది అరెస్ట్

మియాపూర్ లో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు.. నలుగురు అరెస్ట్

IPL క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు మాదాపూర్ SOT టీం, మియాపూర్ పోలీసులు. IPL మ్యాచుల నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు సైబరాబాద్ SOT మాదాపూర్ టీం, మియాపూర్ పోలీసులు మాతృశ్రీ…

క్రికెట్ బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు:కంభం ఎస్సై

క్రికెట్ బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు:కంభం ఎస్సై ప్రస్తుతం నేటి నుండి ఐపిఎల్ క్రికెట్ ప్రారంభం అవుతున్న విషయం అందరికీ తెలిసిందే.అయితే ఐపిఎల్ సందర్భంగా పలువురు బెట్టింగ్ రాజాలు బెట్టింగ్ నిర్వహిస్తారని ముందస్తుగా ప్రకాశం జిల్లా కంభం మండల ఎస్సై పులి…

శివరాత్రి సందర్భంగా కొండకల్ గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 4

శంకర్‌పల్లి : శంకర్‌పల్లి మండల పరిదిలో ని కొండకల్ గ్రామం లొ శివరాత్రి సందర్భంగా క్రికెట్ టొర్నమెంట్ సిజన్ 4 నిర్వహించారు. గ్రామం లో జరుగుచున్న క్రికెట్ టొర్నమెంట్ లో 24 జట్లు అవ్వ గా కొండకల్ విక్రమ్ టీం సభ్యులు…

రామక్రిష్ణపూర్ ఠాగూర్ స్టేడియంలో స్వర్గీయ మాజీ కేంద్రమంత్రి కాకా స్మారక పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీలు…

సాక్షిత మంచిర్యాల జిల్లా : చెన్నూరు ఎమ్మేల్యే వివేక్ వెంకటస్వామి,బెల్లంపల్లి ఎమ్మేల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి,వివేక్ వెంకటస్వామి తనయుడు వంశీక్రిష్ణ,మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు.. వెంకటస్వామి క్రికెట్ ఛాంపియన్ షిప్ పోటీల్లో గెలుపొందిన టీమ్స్ కు బహుమతులు, ఫ్రైజ్ మనీ అందజేసిన…

క్రికెట్ చరిత్రలో అరుదైన ఘటన.. ఒకే మ్యాచ్ లో ఓపెనర్లుగా మామ, అల్లుడు!

ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యంత అరుదైన ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా క్రికెట్ లోకి ఒకే కుటుంబం నుంచి ఇద్దరు(అన్నదమ్ములు, తండ్రీకొడులు) రావడం మనం చూసే ఉన్నాం. అయితే ఎక్కువగా బ్రదర్స్ కలిసి క్రికెట్ ఆడటమే మనం చూశాం. కానీ క్రికెట్…

ఈటెల ఫర్ మల్కాజ్గిరి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి జీడిమెట్ల గ్రామంలో వెంకట్ రెడ్డి నిర్వహిస్తున్న ఈటెల ఫర్ మల్కాజ్గిరి క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొని టోర్నమెంట్ ని ప్రారంభించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.ఈ…

విశాఖలో ఇంటిగ్రేటెడ్‌ క్రికెట్‌ స్టేడియం

విశాఖలో ఇంటిగ్రేటెడ్‌ క్రికెట్‌ స్టేడియం 50 వేలకుపైగా సీటింగ్‌ సామర్థ్యం.. త్వరలో శంకుస్థాపన విశాఖ, విజయవాడ, కడపలో ఏపీఎల్‌ సీజన్‌–3 మార్చిలో విశాఖలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు ప్రతి జిల్లాలో ఏసీఏ మైదానం, జోన్‌కు ఒక స్టేడియం నిర్మాణం ప్రతిభగల యువ క్రికెటర్లకు…
Whatsapp Image 2024 01 18 At 12.51.08 Pm

మైత్రి క్లబ్ 34వ సం.. క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం

మైత్రి క్లబ్ 34వ సం.. క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యురాలు గోదావరి అంజిరెడ్డి సాక్షిత : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో పటాన్చెరు పట్టణము యందు మైత్రి క్లబ్ ఆధ్వర్యంలో ఎస్సార్ గ్రూప్ ఆఫ్ కంపెనీ…

You cannot copy content of this page