శంకర్పల్లి : శంకర్పల్లి మండల పరిదిలో ని కొండకల్ గ్రామం లొ శివరాత్రి సందర్భంగా క్రికెట్ టొర్నమెంట్ సిజన్ 4 నిర్వహించారు. గ్రామం లో జరుగుచున్న క్రికెట్ టొర్నమెంట్ లో 24 జట్లు అవ్వ గా కొండకల్ విక్రమ్ టీం సభ్యులు మొదటి స్థానం లో విజేతలుగా నిలిచి రూ 21,000 ప్రైజ్ మనీ గెలుచుకున్నారు. కొండకల్ తండా వినోద్ టీం సభ్యులు 2 వ స్థానం లొ విజేతలుగా నిలిచి రూ10,000 ప్రైజ్ మనీ గెలుచుకున్నారు . అనంతరం గ్రామ పెద్దలు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న యువత ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని అన్నారు. శివరాత్రి సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ లో మొదటి స్థానంలో నిలిచినందుకు ఆనందంగా ఉందని విక్రమ్ టీం సభ్యులు వ్యక్తం చేశారు ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు యువకులు పాల్గొన్నారు
Related Posts
Spread the love Expiring term of office of Vice-Chancellors హైదరాబాద్:రాష్ట్రంలో ఉన్న 10 విశ్వవి ద్యాలయాల వైస్ చాన్స్లర్ల పదవీకాలం మంగళవారం తో ముగియనుంది. వీసీల నియామకాలకు ఎన్నికల కమిషన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కొత్త వీసీల…
Spread the love ACB raids at ACP's house హైదరాబాద్లో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్ రావు ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ అశోక్…
Spread the love Low pressure in Bay of Bengal హైదరాబాద్: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకా శముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం వాయవ్య దిశగా కదిలి ఈనెల 24న బంగాళాఖాతంలో వాయు గుండంగా బలపడే అవకా…
Spread the love Former Prime Minister Rajiv Gandhi's death anniversary కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నివాళులు ఆర్పించిన… గద్వాల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటాన్నికి జెడ్పి…
Spread the love Rajiv Gandhi's life is exemplary.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డి అధ్వర్యంలో దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి నిర్వహించారు. సాక్షిత :…
Spread the love Devotees thronged the Kondagattu temple జగిత్యాల జిల్లా మల్యాల మండలం శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంకొండగట్టు ఆలయములో పోటెత్తిన భక్తులుస్వామీవారి దర్శనానికి 1 గంటల సమయం
Spread the love BRS Party stands by the activists జగిత్యాల పట్టణ 32వ వార్డు భీష్మ నగర్ కి చెందిన మత్స్య కార్మికుడు,బి అర్ ఎస్ కార్యకర్త కొండ్ర విద్యాసాగర్ గత వర్షాకాలం లో చేపల వేట కు…
Spread the love హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జరగనుంది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ,షరతులతో కూడిన అనుమతినివ్వగా..…
Spread the love వేడుకలకు హాజరైన టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, చిర్రా రవి ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఖమ్మం…
Spread the love మల్కాజ్గిరి లో జిహెచ్ఎంసి అధికారుల అలసత్వం ప్రజల పాలిట శాపం గా మారుతుంది… ఎన్నో సంవత్సరాలు గడుస్తున్న.. ప్రతి సంవత్సరం ప్రమాదాల బారిన పడి ప్రజలు ఇబ్బంది పడుతున్న… డ్రైనేజీ సిస్టం పొంగిపొర్లుతూ.. ఎన్నో కాలనీలకు ముంపు…