శివరాత్రి సందర్భంగా కొండకల్ గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 4

Spread the love

శంకర్‌పల్లి : శంకర్‌పల్లి మండల పరిదిలో ని కొండకల్ గ్రామం లొ శివరాత్రి సందర్భంగా క్రికెట్ టొర్నమెంట్ సిజన్ 4 నిర్వహించారు. గ్రామం లో జరుగుచున్న క్రికెట్ టొర్నమెంట్ లో 24 జట్లు అవ్వ గా కొండకల్ విక్రమ్ టీం సభ్యులు మొదటి స్థానం లో విజేతలుగా నిలిచి రూ 21,000 ప్రైజ్ మనీ గెలుచుకున్నారు. కొండకల్ తండా వినోద్ టీం సభ్యులు 2 వ స్థానం లొ విజేతలుగా నిలిచి రూ10,000 ప్రైజ్ మనీ గెలుచుకున్నారు . అనంతరం గ్రామ పెద్దలు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న యువత ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని అన్నారు. శివరాత్రి సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ లో మొదటి స్థానంలో నిలిచినందుకు ఆనందంగా ఉందని విక్రమ్ టీం సభ్యులు వ్యక్తం చేశారు ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు యువకులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page