ఈటెల ఫర్ మల్కాజ్గిరి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి జీడిమెట్ల గ్రామంలో వెంకట్ రెడ్డి నిర్వహిస్తున్న ఈటెల ఫర్ మల్కాజ్గిరి క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొని టోర్నమెంట్ ని ప్రారంభించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.
ఈ కార్యక్రమం లో రాజిరెడ్డి ,వైభవ్ ,జనార్దన్ రెడ్డి, సతీష్ సాగర్,అర్వింద్, యశ్వంత్, సతీష్,చక్రి,వెంకట్ రెడ్డి,మహేష్,శివ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page