కుత్బుల్లాపూర్ : బౌరంపేట్ గ్రామం 41,42 వ పోలింగ్ బూతులలో ఇంటి ఇంటి ప్రచారం

Spread the love

కుత్బుల్లాపూర్ : బౌరంపేట్ గ్రామం 41,42 వ పోలింగ్ బూతులలో ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించడం జరిగింది మరోసారి మోడీ సర్కార్ కోసం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ని భారీ మెజారిటీ తో గెలిపించాలని ప్రజలను కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో బౌరంపేట్ బిజెపి నాయకులు పీసరి కృష్ణారెడ్డి, గోనె మల్లారెడ్డి, డి ప్రభాకర్ రెడ్డి,నల్ల రామచంద్రరెడ్డి ఎం జంగారెడ్డి, డి సీతారాంరెడ్డి,వై శ్రీనివాస్ రెడ్డి,బి రవి కాంత్ రెడ్డి,విజయ మహిళలు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page