బిజిగిర్ షరీఫ్ దర్గా లో ప్రత్యేక ప్రార్థనలు

NSUI తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు Dr. బల్మూరి వెంకట్ హుజురాబాద్ నియోజికవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా ప్రకటించాలని కోరుతూ NSUI కరీంనగర్ జిల్లా ప్రధనకార్యదర్శి ఎం.డి ఇమ్రాన్ ఆధ్వర్యంలో బిజిగిర్ షరీఫ్ దర్గా లో ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది…. ఆగస్టు…

మంబాపూర్ గ్రామంలో నిర్వహించిన అలీ అబ్బాస్ జాతరలో పాల్గొని, ప్రత్యేక ప్రార్థనలు

సాక్షిత ; * సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండల పరిధిలోని మంబాపూర్ గ్రామంలో నిర్వహించిన అలీ అబ్బాస్ జాతరలో పాల్గొని, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన స్థానిక ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్…

బక్రీద్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన వినుకొండ శాసనసభ్యులు

నేడు బక్రీద్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు వినుకొండ పట్టణంలోని తిమ్మాయిపాలెం రోడ్ లో గల ఈద్గా నందు నేడు బక్రీద్ పండుగ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన వినుకొండ శాసనసభ్యులు…

కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ ,ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు

సాక్షిత ::కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ వివేకానంద నగర్ వేంకటేశ్వర స్వామి ఆలయంలో, కేజియన్ నగర్ లో గల ఖాజ బందే నవాజ్ దర్గాలో, మరియు పర్వత్ నగర్ ఫేస్ టు లో సినాయి ఫెయిత్ టబర్నికల్ చెర్చి,…

ఈద్గ వద్ద ప్రార్థనలు చేసి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన

సాక్షిత : రంజాన్ పవిత్ర పర్వదిన పండుగ సందర్భంగా పాలకుర్తి మండల కేంద్రంలోని ఈద్గ వద్ద ప్రార్థనలు చేసి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపినతెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి & ఆర్ డబ్ల్యూ ఎస్ శాఖ మంత్రిఎర్రబెల్లి దయాకర్ రావు…

రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా మస్జీద్ లో మంత్రి పువ్వాడ ప్రత్యేక ప్రార్థనలు

రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా మస్జీద్ లో మంత్రి పువ్వాడ ప్రత్యేక ప్రార్థనలులైబ్రరీ చైర్మన్ ఆశ్రిఫ్ ఆధ్వర్యంలో నిరుపేద ముస్లింలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ముస్లిములు ఈద్‌-ఉల్‌-ఫితర్‌ పండగను నిర్వహించుకుని…

రాహుల్ గాంధీ శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో ప్రార్థనలు

Rahul Gandhi prayers at Sri Raghavendra Swamy Math కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో ప్రార్థనలు చేసిన తర్వాత మంత్రాలయంలో శ్రీ సుబుధేంద్ర తీర్థ జీతో కొద్దిసేపు సమావేశమయ్యారు.

You cannot copy content of this page