కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ ,ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు

Spread the love

సాక్షిత ::కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ వివేకానంద నగర్ వేంకటేశ్వర స్వామి ఆలయంలో, కేజియన్ నగర్ లో గల ఖాజ బందే నవాజ్ దర్గాలో, మరియు పర్వత్ నగర్ ఫేస్ టు లో సినాయి ఫెయిత్ టబర్నికల్ చెర్చి, లలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ * మేడ్చల్ జిల్లా *మైనారిటీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ * ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చా క కుల మతాలకు అతీతంగా హిందువులకు బోనాల పండుగలకు, బతుకమ్మ పండుగకు చీరలు పంపిణీ, క్రిస్టియన్లకు ఫిస్ట్ ఫెస్టివల్ బట్టలు పంపిణీ ముస్లిం మైనారిటీలకు రంజాన్ తోఫా, ఇఫ్తార్ విందు, ఇలా అన్ని మతాల వారిని సమానంగా ముఖ్యమంత్రి *కల్వకుంట్ల చంద్రశేఖర రావు పరిపాలన ఇంత అద్భుతంగా ఉందని ఆమె అన్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లింగాల అయిలయ్య, రోనంకి జగన్నాథం, జ్ఞానేశ్వర్, ప్రసాదరావు, రవీందర్ రెడ్డి, లక్ష్మణాచారి, సూరిబాబు, కమ్మరి శ్రీనివాస్, మస్తాన్ రెడ్డి, రామారావు, మురళీ, వాసు, గాంధీ, సాయాన్న, కెశవ రావు, మైను పటేల్, షేక్ ఇస్మాయిల్, అయూబ్ ఖాన్, అబ్దుల్ హమీద్, రఫిక్, చాంద్ సాబ్, ఇక్బాల్, మల్లిఖార్జున్, నసీరుద్దీన్, యోగి రాజు మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ, మణెమ్మ, అమ్ములు, లక్ష్మీ, వార్డు లక్ష్మి, దశావతమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page