ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న క్షేత్రంలోనూ సీతా రాముల కల్యాణం వైభవోపేతంగా నిర్వహించారు..

జగిత్యాల జిల్లా : ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి సీతమ్మ… రామయ్యను ఊరేగింపు తీసుకువచ్చి కల్యాణం నిర్వహించారు. హనుమాన్‌ మాలదారులు వేడుకల్లో పాల్గొని కల్యాణం చూసి తరించి పోయారు.. అంజన్న క్షేత్రంలో రామనామ జపంతో మారు మ్రోగింది…
Whatsapp Image 2023 12 05 At 3.08.44 Pm

మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నివాసం లో మీడియా సమావేశం నిర్వహించారు…

మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ…మంచిర్యాల నియోజకవర్గ ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ గెలుపు కొరకు అహర్నిశలు కష్టపడ్డ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, ఆత్మీయులకు ఎన్నికలలో ప్రత్యేక్షంగా, పరోక్షంగా సహకరించిన నా…
Whatsapp Image 2023 11 27 At 3.58.54 Pm

కృత్తిక దీపోత్సవం సందర్భంగా ఉత్సవ మూర్తులకు తిరుమంజనం నిర్వహించారు

భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా ఉత్సవమూర్తులకు తిరుమంజన అభిషేకం రుత్వికలు చేయడం జరిగినది అనంతరం వేద ఆగమ పండితులతో పారాయణం నిర్వహించారు ఇట్లు భద్రాద్రి దేవస్థానం భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
Whatsapp Image 2023 11 13 At 2.13.24 Pm

సబీహా గౌసుద్దీన్ , ఇంటింటికి ప్రచారం నిర్వహించారు

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పద్మావతి నగర్ లో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం కృష్ణారావు కి మద్దతుగా కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం…
Be149170 D449 40c4 A692 Bcde57a3c06a

మూసాపేట్ లోని… మైస్టిక్ హిల్స్.. జనతా నగర్ మూసాపేట, శక్తి నగర్ లోని వివిధ సంఘాలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూకట్పల్లి నియోజకవర్గాన్ని వేలకోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు వారి సమస్యలను తెలుసుకుని ప్రతి ఇంటికి మంచినీరు అందేలా నియోజకవర్గంలో రిజర్వ్ ట్యాంకులు నిర్మించుకున్నామని అంతేకాకుండా…

మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని అమ్మ ఆశ్రమం నందు ఘనంగా నిర్వహించారు

మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని అమ్మ ఆశ్రమం నందు ఘనంగా నిర్వహించారు ఇద్దరు మహాత్ములు సమాజానికి ఆదర్శం బి యస్ నారాయణరెడ్డి యస్ తిరుపతమ్మ ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణం కొంగలవీడు రోడ్ పురాతన వెంకటేశ్వర స్వామి గుడి…

బాపట్ల పట్టణ నాయకులు శాంతియుతంగా రిలే నిరాహార దీక్ష నిర్వహించారు

మాజీ ముఖ్య మంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా జాతీయ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వేగేశన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో బాపట్ల నియోజవర్గ తెలుగుదేశం…

కూకట్ పల్లి నియోజక వర్గంలోని మూసాపేట్ లో 24 వ రోజు ఎమ్మేల్యే మాధవరం కృష్ణారావు ..మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్ తో పాదయాత్ర నిర్వహించారు

కూకట్ పల్లి నియోజక వర్గంలోని మూసాపేట్ లో 24 వ రోజు ఎమ్మేల్యే మాధవరం కృష్ణారావు ..మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్ తో పాదయాత్ర నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వారం రోజులుగా మూసా పేట్ డివిజన్ లో…

జిల్లా ఎస్పీ శ్రీమతి డి.మేరీ ప్రశాంతి ఐపీఎస్ వారు స్పందన కార్యక్రమమును నిర్వహించారు.

ఏలూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయము లో జిల్లా ఎస్పీ శ్రీమతి డి.మేరీ ప్రశాంతి ఐపీఎస్ వారు స్పందన కార్యక్రమమును నిర్వహించారు. @తామరపు కోట గ్రామము నుండి ఒక మహిళ ఎస్పీ ని స్పందన కార్యక్రమంలో కలిసి తన అత్తమములు అధిక…

APCPDCL ఆఫిసు పై ACB అధికారులు దాడులు నిర్వహించారు

గౌరవ డిజిపి శ్రీ కె. వి. రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు ఏసిబి 14400 కాల్ సెంటర్ ద్వారా అవినీతి అధికారిపై వచ్చిన ఫిర్యాదులతో ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం APCPDCL ఆఫిసు పై ACB అధికారులు దాడులు నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా,…

You cannot copy content of this page