జగనన్న కాలనీల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని శంకుస్థాపన చేశారు,

Spread the love

సామర్లకోట, కాకినాడ జిల్లా నుండి ముఖ్య మంత్రి వర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా పేదలకు ఇల్లు కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమమును వర్చువల్ విధానంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కత్తెర హెని క్రిస్టినా , జిల్లా కలెక్టర్ శ్రీ వేణుగోపాల్ రెడ్డి , ఎమ్మెల్సీ విప్ శ్రీ లెల్ల అప్పిరెడ్డి , తాడికొండ నియోజక సమన్వయ కమిటీ శ్రీ కత్తెర సురేష్ కుమార్ వీక్షించారు.
అనంతరం మేడికొండూరు మండలం పేరిచర్ల లో జరిగిన జగనన్న కాలనీల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని శంకుస్థాపన చేశారు,మరియు కొన్ని గృహాలు గృహ ప్రవేశం చేసి ప్రారంభించారు.

E1eefe67 B5ea 4020 Ac69 4db4df82fb7e

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page