శ్రీ కామాక్షి సమేత ఏకాంబరనాథ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం పునః నిర్మాణ పనులకు శంకుస్థాపన

శ్రీ కామాక్షి సమేత ఏకాంబరనాథ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం పునః నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కేపీ.వివేకానంద … సాక్షిత ; 131 – కుత్బుల్లాపూర్ డివిజన్ మాణిక్య నగర్ శ్రీ కామాక్షి సమేత ఏకాంబరనాథ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం…

ఘనంగా మైసమ్మ పోచమ్మ దేవాలయ శంకుస్థాపన….

శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద … 132-జీడిమెట్ల డివిజన్ జయరాం నగర్ లోని మైసమ్మ పోచమ్మ దేవాలయ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరై చండీ హోమంలో పాల్గొని…

నూతన రోడ్డు నిర్మాణానికి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సింహాద్రి

కోడూరు మండల పరిధిలోని ఉల్లిపాయల నుండి వేణుగోపాలవారి పాలెం మీదగా సాలెంపాలెం వరకు ప్రధాన రహదారికి నూతన రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించిన అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింహాద్రి మాట్లాడుతూ…

కంఠాత్మకూర్ వాగు పై ఫోర్ లైన్ హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి .

పరకాల నుండి ఎర్రగట్టు గుట్ట రోడ్కంఠాత్మకూర్ వాగుపై రూ.10 కోట్లతో ఫోర్ లైన్ హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి శంకుస్థాపన చేశారుఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ హనుమకొండ పరకాల రెండు జాతీయ…

పర్వతగిరి మండలంలో పలు రోడ్లు లను శంకుస్థాపన చేసిన వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు …

వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో పర్వతగిరి నుంచి సోమారం రోడ్ 1 కోటి 80 లక్షలు రూపాయల వ్యయంతో సి.సి రోడ్ల పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి అనంతరం మండల పరిధిలోని చింత నెక్కొండ గ్రామంలో 3 లక్షల…

16 వ వార్డులో 10 లక్షల రూపాయల తో CC రోడ్డుCC డ్రైన్ శంకుస్థాపన చేసిన

మహబూబాబాద్ MLA నీయులు డా.భూక్య మురళి నాయక్ మున్సిపాలిటీ చేర్మెన్ డా..పాల్వాయి రామ్మోహన్ రెడ్డి సీపీఎం మున్సిపాలిటీ ప్లోర్ లీడర్ సుర్ణపు సోమయ్య కౌన్సిలర్ బానోతు పద్మ సీతారాం నాయక్ మహబూబాబాద్ మున్సిపాలిటీ 16వ వార్డులో మున్సిపాలిటీ జనరల్ ఫండు నుండి…

కడప విమానాశ్రయ నూతన టెర్మీనల్ భవన శంకుస్థాపన

కడప విమానాశ్రయ కొత్త టెర్మినల్ భవన శంకుస్థాపన కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్ విధానంలో ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ , ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా, కడప ఎంపీ…

రాజీవ్ రహదారిలో పరేడ్ గ్రౌండ్ వద్ద నుండి తూముకుంట వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ శంకుస్థాపన

రాజీవ్ రహదారిలో పరేడ్ గ్రౌండ్ వద్ద నుండి తూముకుంట వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మరియు ముఖ్య నాయకులతో పాల్గొన్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్…

కాలంగి నదిపై బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య

అంచనా విలువ12 కోట్ల 30 లక్షలు దొరవారిసత్రం మండలం దుప్పల వారి కండ్రిగ కాలనీ వెదురు పట్టు నందు చెంబెడు ఆర్ & బి రోడ్డు నుండి తొగరముడి మీదుగా కాలంగి నదిపై బ్రిడ్జి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య…

శ్రీ కొండాల అమ్మవారి దేవస్థాన కాలక్షేప మండప నిర్మాణ పనులకు శంకుస్థాపన

శ్రీ కొండాల అమ్మవారి దేవస్థాన కాలక్షేప మండప నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కొడాలి నానిసాక్షిత : శాస్త్రొక్త పూజా కార్యక్రమాల మధ్య అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్న ఎమ్మెల్యే….*-అమ్మలుగన్న అమ్మ శ్రీ కొండలమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై…

You cannot copy content of this page