కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ తో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

Spread the love

రామచంద్రపురం డివిజన్ బీహెచ్ఈఎల్ టౌన్షిప్లో ఉన్న శ్రీశ్రీశ్రీ రుక్మిణి సత్యభామ సహిత మురళీకృష్ణ దేవాలయంలో ఏర్పాట్లు చేసిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ తో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ,అనంతరం పటాన్చెరు డివిజన్ జేపీ కాలనీలో ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సహిత శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి ,శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి ,సహచర కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి .వారితో స్థానిక ప్రజా ప్రతినిధులు,బిఆర్ఎస్ నాయకులూ.

Related Posts

You cannot copy content of this page