పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూధన్ రెడ్డిని పోలీసులు అరెస్టు

సంగారెడ్డి: పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూధన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. పటాన్‌చెరు మండలం లక్డారం గ్రామంలో ఆయన మైనింగ్ చేసేందుకు భూమిని తీసుకున్నారు. పరిమితికి మించి తవ్వకాలు జరపడం, అనుమతుల గడువు అయిపోయినా మైనింగ్ చేశారని…

ఎమ్మెల్యే యాదయ్య కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ లోకి వెళ్లడం ఎంతవరకు సమంజసం: కాంగ్రెస్ యూత్ లీడర్ మోత్కుపల్లి మహిపాల్ యాదవ్

శంకర్‌పల్లి: ఫిబ్రవరి 27: ( సాక్షిత న్యూస్): చేవెళ్ల ప్రస్తుత ఎమ్మెల్యే కాలే యాదయ్య 2014 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తరఫున బీఫామ్ తీసుకొని గెలిచి బిఆర్ఎస్ పార్టీలో చేరడం ఎంతవరకు సమంజసం అని శంకర్‌పల్లి మండల కొండకల్ గ్రామానికి చెందిన…
Whatsapp Image 2024 01 25 At 11.49.56 Am

ఎమ్మెల్యే పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా

ఎమ్మెల్యే పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా క్యాలెండర్ ఓపెనింగ్ చేయడం జరిగింది *సాక్షిత : *ఈ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ అన్న . నల్తూరు సర్పంచ్ జనార్దన్ . మండల…
Whatsapp Image 2023 11 21 At 5.42.29 Pm 1

గూడెం మహిపాల్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు

: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురం డివిజన్ పరిధిలోని బిజెపి సీనియర్ నాయకులు కుమ్మరి రాజు, జనార్ధన్, యాది రెడ్డి, తిరుపతి, తదితరులు బిఆర్ఎస్ పార్టీ పటాన్చెరు అభ్యర్థి, స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో…
Whatsapp Image 2023 11 15 At 12.13.07 Pm

ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి ఏకగ్రీవ మద్దతు ప్రకటించిన సోమవంశీ ఆర్య క్షత్రియ సమాజం

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు పట్టణంలో ఏర్పాటు చేసిన సోమవంశీ ఆర్య క్షత్రియ సమాజం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్…
Whatsapp Image 2023 11 06 At 6.51.46 Pm

ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి మద్దతు పలికిన నల్తూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల పరిధిలోని నల్తూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీ నాయికోటి అనిత అశోక్, మాజీ వార్డు సభ్యులు నాయికోటి లక్ష్మణ రావు, కొర్లకుంట జీతయ్య, నగేష్ నాగరాజు, తదితరులు…

100 మంది జర్నలిస్టులకు ఇంటి స్థలాల పట్టాలను పంపిణీ చేసిన పటాన్చెరు గూడెం మహిపాల్ రెడ్డి

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలలో పనిచేస్తున్న 100 మంది జర్నలిస్టులకు ఇంటి స్థలాల పట్టాలను పంపిణీ చేసిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు,…

శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాల్లో పాల్గొన్న గూడెం మహిపాల్ రెడ్డి

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల పరిధిలోని నల్తూరు గ్రామంలో నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి, శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాల్లో పాల్గొన్న పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి…

నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన గూడెం మహిపాల్ రెడ్డి

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలం వావిలాల గ్రామంలో 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. హాజరైన స్థానిక ప్రజాప్రతినిధులు.

కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ తో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

రామచంద్రపురం డివిజన్ బీహెచ్ఈఎల్ టౌన్షిప్లో ఉన్న శ్రీశ్రీశ్రీ రుక్మిణి సత్యభామ సహిత మురళీకృష్ణ దేవాలయంలో ఏర్పాట్లు చేసిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ తో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్…

You cannot copy content of this page