శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాల్లో పాల్గొన్న గూడెం మహిపాల్ రెడ్డి

Spread the love

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల పరిధిలోని నల్తూరు గ్రామంలో నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి, శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాల్లో పాల్గొన్న పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి .

తమ అభిమాన నేతకు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతో ఆత్మీయ స్వాగతం పలికిన గ్రామ ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు.

Related Posts

You cannot copy content of this page