ఏర్పేడు మండలం,గుడిమల్లం గ్రామ దేవత ఏకారమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం

ఏర్పేడు మండలం,గుడిమల్లం గ్రామ దేవత ఏకారమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న శ్రీకాళహస్తి ఎంఎల్ఏ బియ్యపు మధుసూధన్ రెడ్డి కుమార్తె శ్రీపవిత్ర రెడ్డి బియ్యపు . ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుబ్రమణ్యం యాదవ్,గుడిమల్లం ఆలయ చైర్మన్ నరసింహులు…

శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవములో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

మనూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొన్న నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి అనంతరం వారి యూత్ సభ్యులు శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి నాగేందర్రావ్, మండల పార్టీ అధ్యక్షులు…

శ్రీశ్రీశ్రీ విజయ గణపతి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ కి ఆహ్వానం…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ పరిధి బహదూర్ పల్లిలో ఈనెల 20వ తేదీ నుండి 22వ తేదీ వరకు జరగబోయే శ్రీశ్రీశ్రీ విజయ గణపతి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని శంబీపూర్ లోని కార్యాలయంలో కౌన్సిలర్ ఎల్లుగారి సత్యనారాయణ కుత్బుల్లాపూర్…

బస్వేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న మంత్రి పొంగులేటి

తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తిరుమలాయపాలెం మండలంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా హైదర్ సాయిపేట గ్రామంలో జరిగిన శ్రీశ్రీశ్రీ లింగా బస్వేశ్వరస్వామి విగ్రహ పునః ప్రతిష్ఠాపనలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు…

రాఘవేంద్ర కాలనీలో ఏర్పాటు చేసిన శ్రీశ్రీశ్రీ నల్ల పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో ఏర్పాటు చేసిన శ్రీశ్రీశ్రీ నల్ల పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన…

చంద్రాల గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి హాజరైన శ్రీ సర్నాల తిరుపతిరావు

చంద్రాల గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి హాజరైన సర్నాల తిరుపతిరావు ……సర్నాల తిరుపతిరావు మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా విజయం సాధించాలని ప్రత్యేక ఆశీర్వచనాలు పలికిన వేద పండితులు (మైలవరం నియోజకవర్గం YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి) చంద్రల గ్రామం,శ్రీ లక్ష్మీ…

శ్రీ షిరిడి సాయి బాబా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి బ్యాంక్ కాలనీ లో శ్రీ షిరిడి సాయి బాబా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం లో పాల్గొని స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి…

ధర్మపురి నియోజకవర్గం కమ్మర్ ఖాన్పేట్ లో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన

ధర్మపురి నియోజకవర్గం కమ్మర్ ఖాన్పేట్ లో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అడ్లురి లక్ష్మణ్ , చెన్నూర్ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి , మాజీ శాసనసభ్యులు రామకృష్ణ రెడ్డి మరియు…

ధర్మరావుపేటలో రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

గణపురం మండలం, భూపాలపల్లి నియోజకవర్గం:భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండలం ధర్మరావుపేట గ్రామంలో రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. కాగా, ఇట్టి వేడుకకు గ్రామస్తుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు…

శ్రీ ఆంజనేయ స్వామి శిఖర,శ్రీ మహాలక్ష్మి విగ్రహ యంత్ర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి బజరంగ్ హిల్స్(వెన్నెలగడ్డ) లో గోవర్ధన ప్రవీణ్ కుమార్ ఆచార్యుల వారి ఆధ్వర్యంలో శ్రీ భక్త కార్య సిద్ది హనుమాన్ దేవస్థానం లో ఆంజనేయ స్వామి శిఖర, శ్రీ మహాలక్ష్మి విగ్రహ యంత్ర ప్రతిష్ట…

You cannot copy content of this page