శ్రీ ఆంజనేయ స్వామి శిఖర,శ్రీ మహాలక్ష్మి విగ్రహ యంత్ర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి బజరంగ్ హిల్స్(వెన్నెలగడ్డ) లో గోవర్ధన ప్రవీణ్ కుమార్ ఆచార్యుల వారి ఆధ్వర్యంలో శ్రీ భక్త కార్య సిద్ది హనుమాన్ దేవస్థానం లో ఆంజనేయ స్వామి శిఖర, శ్రీ మహాలక్ష్మి విగ్రహ యంత్ర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం లో ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఆలయానికి విచ్చేసి పిఠాధిపతుల ఆశీర్వాదం తీస్కొని స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో జ్ఞానేశ్వర్,మధుసూదన్ ముదిరాజ్, తిరుపతి, నార్లకంటి దుర్గయ్య, నాగదీప్ గౌడ్,అర్జున్, మహేష్ శివ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page