జులైలో రూ.7,000 పింఛన్: TDP

Spread the love

పింఛన్ పెంపు హామీని ఏప్రిల్ నుంచే అమలు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాజంపేట సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ఏప్రిల్ నుంచే రూ.4 వేల పింఛన్ అందిస్తాం. 3 నెలల బకాయిలను జులైలో ఇస్తాం. ఒక నెలలో పింఛన్ తీసుకోకపోయినా మరో నెలలో తీసుకోవచ్చు. ఏ ఒక్కరి పింఛన్ ఎగ్గొట్టం. ఒకటో తేదీనే ఇంటి వద్దే అందిస్తాం.’ అని చంద్రబాబు అన్నారు. ఈ హామీతో జులై నెలలో లబ్ధిదారులకు రూ.7 వేల ఫించన్ ఇవ్వనున్నట్లు టీడీపీ తెలిపింది.

Related Posts

You cannot copy content of this page