పింఛన్ పెంపు హామీని ఏప్రిల్ నుంచే అమలు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాజంపేట సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ఏప్రిల్ నుంచే రూ.4 వేల పింఛన్ అందిస్తాం. 3 నెలల బకాయిలను జులైలో ఇస్తాం. ఒక నెలలో పింఛన్…
వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు మొదటి నుంచి కక్ష కట్టారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. వాలంటీర్ల వ్యవస్థను దెబ్బతీయడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిటిజన్ ఫర్ డెమొక్రసీలో ఉండేది చంద్రబాబు మనుషులే అని…
రూ.3 వేలకు పెంపుతో లబ్ధిదారుల్లో ఆనందం. -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. మైలవరం మండలంలో పెంచిన పింఛన్ పంపిణీ ప్రారంభం. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, జనవరి 3: సామాజిక భద్రతా పింఛను సొమ్ము పెంపుతో అవ్వాతాతలు, వితంతువుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈనెల…
ప్తకాశం జిల్లా నూతనంగా మంజూరు అయిన YSR పింఛన్ పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న సచివాలయాల కన్వినర్లు సయ్యద్ జబివుల్లా , ముసలా రెడ్డి ఈ రోజు యర్రగొండపాలెం మండలం మిళ్లంపల్లి గ్రామ పంచాయతి మురారి పల్లి సచివాలయం పరిధిలోని నూతనంగా…
New pension cards for pension beneficiaries door to door in Hamali Basti పింఛన్ లబ్ధిదారులకు కొత్త పింఛన్ కార్డులు హమాలీ బస్తిలో ఇంటింటికి తిరిగి 127 కార్డులు ఇవ్వడం జరిగింది సాక్షిత : ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది…
Newly sanctioned Asara Pension Cards to the beneficiaries నాగర్ కర్నూల్ నియోజకవర్గం తెలకపల్లి మండల కేంద్రంలో శివ గంగా గార్డెన్స్ లో తెలకపల్లి మండలంలోని అన్నీ గ్రామలకు సంభందించిన లబ్దదారులకు కొత్తగా మంజూరు అయిన ఆసరా పింఛన్ కార్డులు,…
CM KCR is the leader who is filling the stomach of the poor by giving Rs. 2 thousand pension. రూ.2 వేల పింఛన్ ఇచ్చి పేదల కడుపు నింపుతున్న నాయకుడు సీఎం కేసీఆర్… జీడిమెట్ల…
గన్నేరువరంలో పింఛన్ కార్డులను పంపిణీ చేసిన మానకొండూర్ ఎమ్మెల్యే డా.రసమయి ..………………………………. సాక్షిత : అర్హులందరికీ ఆసరా పింఛన్లు అందిస్తామని రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మరియు మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ తెలిపారు మానకొండూర్ నియోజకవర్గంలోని గన్నేరువరం మండల కేంద్రంలోని…