YSR పింఛన్‌ పంపిణీ కార్యక్రమం

Spread the love

ప్తకాశం జిల్లా

నూతనంగా మంజూరు అయిన YSR పింఛన్‌ పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న సచివాలయాల కన్వినర్లు సయ్యద్ జబివుల్లా , ముసలా రెడ్డి

ఈ రోజు యర్రగొండపాలెం మండలం మిళ్లంపల్లి గ్రామ పంచాయతి మురారి పల్లి సచివాలయం పరిధిలోని నూతనంగా మంజూరు అయిన పింఛన్‌ లను పంపిని చేసిన మురారి పల్లి సర్పంచ్ ఏకుల జయమ్య ముసలా రెడ్డి , మరియు మండల సచివాలయ కన్వీనర్ సయ్యద్ జబివుల్లా మరియు ఈ కార్యక్రమంలో సచివాలయ కన్వీనర్ లు, వాలంటీర్లు, గృహసారధులు పార్టీ నాయకులు, గ్రామస్తులు సచివాలయాల సిబ్బంది, పాల్గొన్నారు

ఈ కార్యక్రమంలో సచివాలయ కన్వీనర్ సయ్యద్ జబివుల్లా మాట్లాడుతూ YSR పెన్షన్ కానుక పేద ప్రజలకు వరమని అన్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన సాటిలేని పాలన దిశగా దూసుకుపోతుంది అన్ని అ న్నారు, సీఎం వై యస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన నవరత్నాలు హామీ పథకం మేరకు రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధిభివృద్ధి శాఖ మంత్రి వర్యులు డా ఆదిమూలపు సురేష్ సహకారంతో అర్హత గల లబ్ధిదారులకు పెన్షన్లు మంజూరు చేశారని,ఈ ప్రభుత్వం అర్హత గల ప్రతి పేదవాడికి పెన్షన్లు మంజూరు చేస్తుందని, ఈ ప్రభుత్వం అర్హత గల ప్రతి పేదవాడికి కుల,మతాలకు, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు ఇంటికి ప్రతి గడపకి అందజేస్తున్నామన్నారు, గతంలో ఎన్నడలేని విధంగా అవ్వతాతలతో పాటు దివ్యాంగులకు ఏ చిన్న కష్టం లేకుండా ప్రతినెలా ఒకటో తేదీన వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ళ వద్దకు వెళ్లి పింఛన్ డబ్బులు అందజేస్తున్నారని తెలిపారు

Related Posts

You cannot copy content of this page