టిడిపిని వదిలి వైసీపీలో చేరిన మలుబోలు సుధీర్ రెడ్డి

Spread the love

పూజిత రెడ్డి గీత రెడ్డి సమక్షంలో 50 కుటుంబాలు చేరిక

మాజీ నీటి సంఘం టిడిపి వైస్ ప్రెసిడెంట్

కోవూరు మండలం ఎన్నికల ప్రచారంలో గీతారెడ్డి ,పూజిత రెడ్డి నిర్వహిస్తున్న సందర్భంగా మనుబోలు సుధీర్ రెడ్డి 50 కుటుంబాలతో టీడీపీని వదిలి వైయస్సార్ పార్టీలో చేరిక అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ప్రజలకు ఆయన చేసే మేలు పేదోడి కళ్ళల్లో ఆనందం చూసి పార్టీలో చేరానని ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గెలుపుకి కష్టపడి పనిచేస్తానని అలాగే ఎంపీ విజయసాయిరెడ్డి గెలుపు కూడా కాయం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం డబుల్ కాయమని ఆయన తెలియజేశారు

Related Posts

You cannot copy content of this page