మళ్లీ సొంతగూటికి చేరిన బెల్లంకొండ మండలం పాపాయపాలెం గ్రామాలకు చెందిన వైఎస్సార్సీపీ

మళ్లీ సొంతగూటికి చేరిన బెల్లంకొండ మండలం పాపాయపాలెం గ్రామాలకు చెందిన వైఎస్సార్సీపీ, కార్యకర్తపెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు నంబూరు శంకరరావు సమక్షంలో తిరిగి పార్టీలోకి ఇటీవల టీడీపీలో చేరిన బెల్లంకొండ మండలం పాపాయపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త మళ్లీ సొంత గూటికి…

టిడిపిని వదిలి వైసీపీలో చేరిన మలుబోలు సుధీర్ రెడ్డి

పూజిత రెడ్డి గీత రెడ్డి సమక్షంలో 50 కుటుంబాలు చేరిక మాజీ నీటి సంఘం టిడిపి వైస్ ప్రెసిడెంట్ కోవూరు మండలం ఎన్నికల ప్రచారంలో గీతారెడ్డి ,పూజిత రెడ్డి నిర్వహిస్తున్న సందర్భంగా మనుబోలు సుధీర్ రెడ్డి 50 కుటుంబాలతో టీడీపీని వదిలి…

దొడ్లేరులో టీడీపీకి షాక్వైసీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

ఎన్నికల వేళ క్రోసూరు మండలంలో టీడీపీకి పెద్ద షాక్ తగిలింది. క్రోసూరు మండలం దొడ్లూరు గ్రామంలో టీడీపీ సీనియర్ నేత షేక్ ఖాశం సైదాతో పాటు మరో 20 కుటుంబాల వారు వైఎస్సార్సీపీలో చేరారు. దొడ్లేరులో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నంబూరు…

కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీ స్వంత గూటికి చేరిన రమేష్

కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ కి చెందిన రమేష్ ఇటీవల కాంగ్రెస్ పార్టీ లో చేరగా తిరిగి స్వంత గూటికి బీఆర్ఎస్ పార్టీలోకి రాగ కార్పొరేటర్ హమీద్ పటేల్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి బీఆర్ ఎస్ పార్టీ…

సీఎం జగనన్న సమక్షంలో పాతపట్నం నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన హిరమండలం మాజీ జడ్పీటీసీ లోలుగు లక్ష్మణరావు

కాంగ్రెస్ పార్టీలో చేరిన డాక్టర్ ఆర్ఎస్ ప్రసన్నకుమార్

వైఎస్సార్సీపీలో చేరిన చల్లగరిక టీడీపీ కార్యకర్తలు

కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీలో చేరికలు పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి నచ్చి.. ఎంతోమంది వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. అచ్చంపేట మండలం చల్లగరిక గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు మందా…

కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకులు చిలుముల సునీల్ రెడ్డి

తెలంగాణ ఇరిగేషన్,సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి , మాజీమంత్రి ,సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు చిలుముల సునీల్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆలూరు ఎంపీటీసీ యాదమ్మ

సాక్షిత చేవెళ్ల:బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ చేవెళ్ల మండల ఆలూరు – 2 ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, నియోజకవర్గం ఇంచార్జ్ పామేన…

కాంగ్రెస్ పార్టీలో చేరిన పట్టణ బిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి బొల్లెద్దు దశరథ

తెలంగాణ ఇరిగేషన్,సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి , మాజీమంత్రి ,సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పట్టణ బిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి బొల్లెద్దు దశరథ

You cannot copy content of this page