మళ్లీ సొంతగూటికి చేరిన బెల్లంకొండ మండలం పాపాయపాలెం గ్రామాలకు చెందిన వైఎస్సార్సీపీ

Spread the love

మళ్లీ సొంతగూటికి చేరిన బెల్లంకొండ మండలం పాపాయపాలెం గ్రామాలకు చెందిన వైఎస్సార్సీపీ, కార్యకర్త
పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు నంబూరు శంకరరావు సమక్షంలో తిరిగి పార్టీలోకి

ఇటీవల టీడీపీలో చేరిన బెల్లంకొండ మండలం పాపాయపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త మళ్లీ సొంత గూటికి చేరారు. పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు నంబూరు శంకరరావు సమక్షంలో పార్టీలో చేరారు. పాపాయపాలెం గ్రామానికి చెందిన ఆళ్ల గంగిరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త టీడీపీ నేతలు మభ్యపెట్టి ఆ పార్టీలో చేర్చుకున్నారు. కానీ నిజం తెలుసుకొని ఇవాళ మళ్లీ పార్టీలోకి తిరిగివచ్చారు.టీడీపీ నేతలు ప్రలోభాలను ఎవరూ నమ్మొద్దని కోరారు.

Related Posts

You cannot copy content of this page