ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసే నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలి

Spread the love

ఇంటింటి ప్రచారం నిర్వహించిన డిప్యూటీ మేయర్,ఎన్ఎంసి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు పాల్గొని మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు..

మల్కాజ్గిరి పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపుకై ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆదేశాల మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి 17వ డివిజన్ లో కౌసల్య కాలనీ లో చిల్డ్రన్స్ పార్క్, ఇంటింటి ప్రచారంలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, ఎన్ఎంసి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, కార్పొరేటర్లు ఆగం రాజు, రాఘవేంద్ర రావ్, బాలాజీ నాయక్, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్క్ వాకర్స్ & ఇంటింటి ప్రచారంలో పాల్గొని బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి ఎంపి అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ని మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చందు ముదిరాజ్, చంద్రగిరి సతీష్, సండ్ర వెంకటేష్,ఎన్ఎంసి బీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు అర్ఫిత ప్రకాష్ , డివిజన్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, బిక్షపతి, బొబ్బా శ్రీనివాస్, మేకల మధుసూదన్,ప్రవీణ్, స్టాలిన్ రెడ్డి, ఆవుల ఎల్లయ్య, మురళి యాదవ్, ముత్యాలు, నాయకులు సాంబశివరెడ్డి, గోపాల కృష్ణ ముదిరాజ్, దివాకర్ రెడ్డి ,విద్య సాగర్, మహిళా నాయకులు సుజాత, రమణి, సంధ్య రాణి, ఎన్ఎంసి బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగ అధ్యక్షులు ప్రవీణ్ గౌడ్, యువకులు బద్రి, ప్రవీణ్, ఉమశంకర్, సన్నీ ,మార్నింగ్ వాకర్, స్థానిక అసోసియేషన్ సభ్యులు, స్థానికులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.
……………….

Related Posts

You cannot copy content of this page