ప్రజా సంక్షేమానికి నిత్యం పాటుపడే బిఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపాలి: డివిజన్ కార్పొరేటర్లు…

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం పరిధిలోని జిహెచ్ఎంసి డివిజన్లలో మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని కార్పొరేటర్లు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. 127 – రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలో… 127 – రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనిలలో కార్పొరేటర్ విజయ శేఖర్…

ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసే నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలి

మార్నింగ్ వాకర్స్ & ఇంటింటి ప్రచారం నిర్వహించిన డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు పాల్గొని మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.. మల్కాజ్గిరి పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి రాగిడి…

ఉమ్మడి వరంగల్,ఖమ్మం,నల్లొండ,పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రజా గొంతుక తీన్మార్ మల్లన్న,కరీంనగర్ అభ్యర్ధి వెలిచాల రాజేందర్ రావు … ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు

ప్రజా బలమే అండగా సర్వేపల్లిలో సోమిరెడ్డి విజయయాత్ర షురూ..

తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అల్లీపురం గ్రామదేవత శ్రీ చెరుకూరమ్మ తల్లి, గొలగమూడి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆశీస్సులు పొంది తిరుపతి ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్ తో కలిసి వెంకటాచలంలోని ఆర్వో…

పార్లమెంట్ ఎన్నికల ప్రజా చర్చ వేదిక

జోగులాంబ గద్వాల్ జిల్లా ధరూర్ మండలం లో .బండ్ల చంద్రశేఖర్ రెడ్డి నివాసం లో నిన్న జరిగిన ప్రజా చర్చ వేదికలో ఈ సారి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ మనం అందరం కలిసి కట్టుగా కాంగ్రెస్ పార్టీకి ఒక…

ప్రజా ఆశీస్సులతో నామినేషన్ ఆశీర్వదించండి

ఉదయం గం 11:04 ని” లకు కోవూరు మండల రెవెన్యూ కార్యాలయం నందు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో, ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఆశీర్వాదంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోవూరు శాసనసభ అభ్యర్థిగా…

ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లు

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్ళలో జరగనున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్ తో కలిసి పరిశీలించిన మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గము శాసన సభ్యురాలు శ్రీమతి. పి.సబితా ఇంద్రా రెడ్డి

పూలే ఆశయ సాధనకై ప్రతి సోమవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తామన్న – జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ

స్త్రీ అభ్యున్నత వాది జ్యోతి రావ్ పూలే కు ఘన నివాళులు అర్పించిన… గద్వాల పట్టణంలోని క్రిష్ణవేణి చౌక్ వద్ద గల జ్యోతి రావ్ పూలే విగ్రహాన్నికి అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పూలే చిత్రపటాన్నికి జెడ్పి చైర్…

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా – మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ..

కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ని గాజులరామారంలోని తన కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు, ప్రజలు మర్యాదపూర్వకంగా కలిశారు. పలువురు కాలనీల్లో నెలకొన్న సమస్యలు…

ప్రజా సమస్యల పరిష్కారాలే ఎజెండా గా పనిచేద్దాం

నడిగడ్డ అభివృద్ధి మార్పుకై మడమ తిప్పని పోరాటం చేద్దాం అసెంబ్లీ ఎన్నికలలో నిజాయితీగా ఓట్లు వేసిన వారందరికీ ధన్యవాదములు — పార్లమెంట్ సన్నాహక సమావేశంలో గొంగళ్ళ రంజిత్ కుమార్ నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఓ ప్రైవేట్ ఫంక్షన్…

You cannot copy content of this page