ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసే నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలి

Spread the love

మార్నింగ్ వాకర్స్ & ఇంటింటి ప్రచారం నిర్వహించిన డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు పాల్గొని మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు..

మల్కాజ్గిరి పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపుకై ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆదేశాల మేరకు ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిజాంపేట్ 22,23,24వ డివిజన్ లో కల్పనా చావ్లా పార్క్, మదర్ థెరిసా పార్క్, ప్రశాంతి హిల్స్ పార్క్,సర్వేపల్లి రాధాకృష్ణ పార్క్, చత్రపతి శివాజీ పార్క్ &ఇంటింటి ప్రచారంలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, ఎన్ఎంసి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, కార్పొరేటర్లు పైడి మాధవి , సుజాత, బాలాజీ నాయక్, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్క్ వాకర్స్ & ఇంటింటి ప్రచారంలో పాల్గొని బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి ఎంపి అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ని మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రవి కంత్, చంద్రగిరి సతీష్, సండ్ర వెంకటేష్, ఎన్ఎంసి మహిళా అధ్యక్షురాలు అర్ఫిత ప్రకాష్, నాయకులు గోపాల్ కృష్ణ ముదిరాజ్, దశరథ్, అజయ్ చౌదరి, దివాకర్ రెడ్డి, గౌస్, దూసకాంటి వెంకటేష్ ,సురేష్, బలరామ్, డివిజన్ అధ్యక్షులు బొబ్బా శ్రీనివాస్, ఆవుల ఎల్లయ్య, ప్రవీణ్, మురళి యాదవ్, బిక్షపతి, మేకల మధుసూదన్, విజయ్ కుమార్, డివిజన్ మహిళా అధ్యక్షురాలు కృష్ణ మంజరి,శిల్ప,సంధ్య రాణి, మహిళా నాయకులు కల్పనా, రోజా, రాణి, యువకులు మెహబూబ్, ప్రవీణ్, ఉమా శంకర్, సన్నీ మార్నింగ్ వాకర్, అసోసియేషన్ సభ్యులు, స్థానికులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page