ఏపీకి ప్రయాణం చాలా కాస్ట్లీ గురూ..!

Spread the love

ఏపీకి ప్రయాణం చాలా కాస్ట్లీ గురూ..!
వేసవి సెలవులు, ఎన్నికల నేపథ్యంలో ఏపీకి చెందిన చాలామంది హైదరాబాద్‌ నుంచి తమ సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో బస్‌స్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చాలామంది ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా కొన్ని ట్రావెల్స్‌ రెట్టింపు ధరలు వసూలుచేస్తున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. రూ.800 ధర ఉంటే సుమారు 2వేలపైనే వసూలు చేస్తున్నాయని చెబుతున్నారు.

Related Posts

You cannot copy content of this page