ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ

Spread the love

నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల్లో మల్లురవి గెలుపు ఖాయం….జడ్పీ చైర్ పర్సన్ సరితమ్మ

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గద్వాల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్వాల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆధ్వర్యంలో మల్దకల్ మండలం బిజ్వారం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గద్వాల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జితమ్మకు ఘన స్వాగతం పలికారు అనంతరం గ్రామంలో రోడ్సో నిర్వహించి వైయస్సార్ చౌక్ దగ్గర ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మల్లు రవి ని అత్యధిక మెజార్టీతో గెలిపించి రేవంత్ రెడ్డికి కానుక అందజేద్దామని ప్రతి ఒక్కరు సైనికుల పనిచేసే కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని ఈనెల 13న జరగబోయే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి మల్లి రవి ని గెలిపించి పార్లమెంటు పంపాలని అన్నారు.

Related Posts

You cannot copy content of this page