లబ్దదారులకు కొత్తగా మంజూరు అయిన ఆసరా పింఛన్ కార్డులు

Spread the love


Newly sanctioned Asara Pension Cards to the beneficiaries

నాగర్ కర్నూల్ నియోజకవర్గం తెలకపల్లి మండల కేంద్రంలో శివ గంగా గార్డెన్స్ లో తెలకపల్లి మండలంలోని అన్నీ గ్రామలకు సంభందించిన లబ్దదారులకు కొత్తగా మంజూరు అయిన ఆసరా పింఛన్ కార్డులు, కల్యాణ లక్ష్మీ చెక్కులు, బతుకమ్మ చీరలు, ముఖ్య మంత్రి సహయనిధి చెక్కుల పంపిణీ చేసిన నాగర్ కర్నూల్ ఎంపీ రాములు మరియు ఎమ్మెల్యే శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి.

▫️57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఆసరా పెన్షన్ అందిస్తాం.

▫️ అర్హులైన ప్రతి ఒక్కరికి 2016 రూపాయలు పెన్షన్ అందిస్తున్నాం.

▫️ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు, అధికారులు కార్యకర్తలు, లబ్దిదారులు పాల్గొన్నారు..

Related Posts

You cannot copy content of this page