హాస్యనటుడు రఘు బాబుకు బెయిల్ మంజూరు

నల్గొండ జిల్లా :- రోడ్డు ప్రమాదం కేసులో ప్రముఖ నటుడు రఘు బాబుకు బెయిల్ మంజూరు అయింది. ఈ నెల 17న నల్గొండ శివారులో రఘుబాబు కారు ఢీకొని వ్యక్తి మృతిచెందా డు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆయనపై…

హుజూర్ నగర్ ప్రభుత్వ ఐ.టి.ఐ కి రూ. 41.28 కోట్లు మంజూరు : నీటి పారుదల & పౌరసఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

హుజూర్ నగర్ లో ఏటా 110 మంది విద్యార్థులకు లాభం చేకూరేలా ప్రభుత్వం ఐటిఐ ఏర్పాటు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఐటిఐ లో పాత కోర్సులతో పాటు అదనంగా 5 రకాల కొత్త ట్రేడ్ లను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ…

పేద మహిళకు వైద్య ఖర్చులు మంజూరు చేయించిన మంత్రి తుమ్మల

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఖమ్మం నగరంలోని స్థానిక 46 వడివిజన్ లో నివాసం ఉంటున్న గవ్వల వీరమ్మ తీవ్ర వెన్నుపూస వ్యాధితో బాధపడుతున్న ఆమె వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో స్థానిక కాంగ్రెస్ నాయకుడు బాణాల లక్ష్మణ్ ను సంప్రదించగా…

40 శాతం ఫిట్మెంట్ మంజూరు చేయాలి

సాక్షిత రంగారెడ్డి శంకర్పల్లి :తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యా య పెన్షనర్లకు 40 శాతం ఫిట్మెంట్ సిఫారస్ చేయాలని టిఆర్టిఎఫ్ రంగారెడ్డి జిల్లా ప్రతిపాదించింది.పి ఆర్ సి ప్రతిపాదనలను టి ఆర్ టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్ కుమార్…

సుమారు 6 కోట్ల రూపాయలతో 33/11KV ఇండోర్ విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు

గుంటూరు నగరంలోనీ 20,21 మరియు 22 డివిజన్ లలోని సంపత్ నగర్,పీకల వాగు కట్ట,పార్వతీపురం,రామచంద్రపురం,నల్లచెరువు,శ్రీనివాసరావు తోట,కృష్ణబాబు కాలనీ, వేణుగోపాల పురం మరియు తదితర ప్రాంతాల్లో మెరుగైన విద్యుత్ సరఫరా కోసం సుమారు 6 కోట్ల రూపాయలతో 33/11KV ఇండోర్ విద్యుత్ సబ్…
Whatsapp Image 2024 01 17 At 5.16.25 Pm

షాదిఖానా నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయించండి

హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ బాబు గారికి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి. హుజురాబాద్ పట్టణంలోని ముస్లిం షాదీఖానా నిర్మాణం కొరకు రెండు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి నిర్మాణం పూర్తి చేయాలని నేడు సింగపూర్…

త్వరగా బెయిల్ మంజూరు కావాలని

ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా, చంద్రబాబు నాయుడు త్వరగా బెయిల్ మంజూరు కావాలని, యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరెక్షన్ బాబు ఆదేశానుసారం దోర్నాలలోని స్థానిక అయ్యప్పస్వామి…

నీటి సరఫరా బిల్లు వెంటనే మంజూరు చేయాలని ధర్నా

మార్కాపురంలో స్పందన కార్యక్రమం ఎదుట ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా బిల్లు వెంటనే మంజూరు చేయాలని ధర్నా చేస్తున్న నిర్వాహకులు

సీఎం సార్ తో చెప్పి ట్యాంకర్ బిల్లులు మంజూరు చేయించండి

సీఎం సార్ తో చెప్పి ట్యాంకర్ బిల్లులు మంజూరు చేయించండి వైయస్సార్ కోఆర్డినేటర్ కి విన్నవించుకున్న జడ్పిటిసి ఏరువా చలమారెడ్డి … సానుకూలంగా స్పందించిన… విజయసాయిరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ విజయ సాయి రెడ్డిని, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి…

వై.యస్.ఆర్. కొత్త పింఛన్లు, రైస్ కార్డ్ మంజూరు

వై.యస్.ఆర్. కొత్త పింఛన్లు, రైస్ కార్డ్ మంజూరులబ్ధిదారులకు పింఛన్లు, రైస్ కార్డులు పంపిణీ చేసిన మేయర్ డాక్టర్ శిరీష తిరుపతి నగర పాలక సంస్థ కార్యాలయం మేయర్ ఛాంబర్ నందు ఉదయం 27వ డివిజన్ సంబంధించి పింఛన్లు అందజేశారు. 27వ డివిజన్…

You cannot copy content of this page