ప్రజలకు జగనన్న కాలనీలు ఏర్పాటు చేసి వాటిలో ఇంటి స్థలాలు మంజూరు

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో సొంత గృహాలు లేని పేద ప్రజలకు జగనన్న కాలనీలు ఏర్పాటు చేసి వాటిలో ఇంటి స్థలాలు మంజూరు చేసిన నేపథ్యంలో గుంటూరు నగరంలో పేద…

అడ్డగుట్ట లో ప్రభుత్వ ఆసుపత్రికి నిధులు మంజూరు, లాలాపేట లో కుడా కొత్త ఆసుపత్రి భవనాలు : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ వెల్లడి

సాక్షిత సికింద్రాబాద్ : అడ్డగుట్టలో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి రూ.13 కోట్ల మేరకు నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ వెల్లడించారు. సితాఫలమండీ లోని తన క్యాంపు కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు…

రైతు సంక్షేమమే లక్ష్యంగా రైతు రుణాలు మంజూరు చేయడమే పిడిసిసి బ్యాంక్ ధ్యేయం,,,,,, బ్యాంక్ చైర్మన్ వై ఎం ప్రసాద్ రెడ్డి (బన్నీ

కనిగిరి ఆగస్టు 14 సాక్షిత న్యూస్….కనిగిరి బ్రాంచ్ సహకార బ్యాంకులో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ వై ఎం ప్రసాద్ రెడ్డి (బన్నీ) సరికొత్త లోన్లకి శ్రీకారం చుట్టారు కార్పొరేట్ బ్యాంకులకు దీటుగా సహకార బ్యాంకులో విదేశీ విద్యా లోన్స్ కారు లోన్స్…

రైతు సంక్షేమమే లక్ష్యంగా రైతు రుణాలు మంజూరు చేయడమే పిడిసిసి బ్యాంక్ ధ్యేయం,,,,,, బ్యాంక్ చైర్మన్ వై ఎం ప్రసాద్ రెడ్డి (బన్నీ

కనిగిరి ఆగస్టు 14 సాక్షిత న్యూస్….కనిగిరి బ్రాంచ్ సహకార బ్యాంకులో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ వై ఎం ప్రసాద్ రెడ్డి (బన్నీ) సరికొత్త లోన్లకి శ్రీకారం చుట్టారు కార్పొరేట్ బ్యాంకులకు దీటుగా సహకార బ్యాంకులో విదేశీ విద్యా లోన్స్ కారు లోన్స్…

మర్పల్లి రోడ్డును మంజూరు చేయండి: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

సాక్షిత : తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాలు మరియు గృహనిర్మాణ శాఖ మాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి ని కలిసిన, వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ .వికారాబాద్ కు నూతన రైల్వే…

దోర్నాలలో కల్యాణమండపం కోసం 1.98 కోట్లు మంజూరు .

దోర్నాలలో కల్యాణమండపం కోసం 1.98 కోట్లు మంజూరు . షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి 1.26 కోట్లు. మంత్రి సురేష్ ప్రతిపాదనలతో నిధులు మంజూరు చేసిన శ్రీశైలం దేవస్థానం. దోర్నాల పట్టణంలో కళ్యాణ మండపం, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి…

ఇల్లు కట్టుకో బిడ్డా.. మంజూరు చేస్తా.. పోచారం

ఇల్లు కట్టుకో బిడ్డా.. మంజూరు చేస్తా.. పోచారం సాక్షిత బాన్సువాడ :ఇల్లు కట్టుకో బిడ్డా.. డబుల్‌ బెడ్‌రూం ఇల్లు మంజూరు చేస్తా. మీ లాంటి పేద కుటుంబాలకు గూడు కల్పించేందుకే సీఎం కేసీఆర్‌ డబుల్‌ బెడ్‌రూం పథకం తెచ్చిండు’ అంటూ స్పీకర్‌…

రూ.12 కోట్లతో వి డి ఎఫ్ టెక్నాలజీ తో సీసీ రోడ్లు మంజూరు.

నగరంలో వాడ వాడ పువ్వాడ.. రూ.12 కోట్లతో వి డి ఎఫ్ టెక్నాలజీ తో సీసీ రోడ్లు మంజూరు. రూ 20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభం. 29,30 వ డివిజన్లలో ఇంటింటికి తిరిగి సమస్యలు తెలుసుకున్న మంత్రి పువ్వాడ…

ధూప దీప నైవేద్య పథకం కింద 75 దేవాలయాలకు మంజూరు పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

ధూప దీప నైవేద్య పథకం కింద 75 దేవాలయాలకు మంజూరు పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్… జీహెచ్ఎంసి పరిధిలో ఉన్న 100 దేవాలయాలకు ధూప దీప నైవేద్య పథకం మంజూరైన నేపథ్యంలో అందులో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన 75 దేవాలయాలకు…

రెండో విడతలో దళిత బంధు పథకంలో టెంట్ సామగ్రి మంజూరు

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ చింతకాని మండలం నేరడ గ్రామంలో దళిత బంధు పథకంలో భాగంగా గుత్తికొండ వెంకటరవమ్మ కు మొదటి విడతగా డైరీ ఫార్మ్ గేదెలు తీసుకున్నారు మిగిలిన మూడు లక్షల 90 వేలకి టెంట్ హౌస్ సామగ్రి…

You cannot copy content of this page