కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ పరిధి బహదూర్ పల్లిలో ఈనెల 20వ తేదీ నుండి 22వ తేదీ వరకు జరగబోయే శ్రీశ్రీశ్రీ విజయ గణపతి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని శంబీపూర్ లోని కార్యాలయంలో కౌన్సిలర్ ఎల్లుగారి సత్యనారాయణ కుత్బుల్లాపూర్ నియోజక వర్గ బీఆర్ఎస్ నేత కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ ని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను వారికి అందజేసి ఆహ్వానించారు.. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రెటరీ కొల్తూరు మల్లేష్ ముదిరాజ్, నాయకులు సద్దాం, మల్లేష్, రామూలు నాయక్, రవి, సతీష్, మరియు తదితరులు పాల్గొన్నారు…
Home
Telangana
శ్రీశ్రీశ్రీ విజయ గణపతి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ కి ఆహ్వానం…
Related Posts
Spread the love బీజేపీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ అ ఎన్నికల ప్రచారం లో భాగంగా నిన్న కోటపల్లి మండల కేంద్రంలో కోటపల్లి బీజేపీ BJP జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ , కోటపల్లి బీజేపీ మండల…
Spread the love ఈ నెల 4వ తేదీన మేడ్చల్ నియోజకవర్గంలో జరిగే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ రోడ్ షోను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఅర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు పిలుపునిచ్చారు. అనంతరం…
Spread the love హనుమకొండ సుబేదారి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు హాసన్ పర్తి మండల అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తంగెళ్ళపల్లి తిరుపతి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి వైస్ ఎంపిపి బండ రత్నాకర్, మాజీ…
Spread the love వర్థన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ బలం రోజురోజుకు పుంచుకుంటుందినాయకుడే ఒక సేవకుడి లాగా పని చేస్తున్న తరుణంలో ప్రజలందరూ ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నారు..రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై నేడు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న…
Spread the love పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా ఇంటింటి ప్రచారo లో పాల్గొన్న ఈటెల రాజేందర్ * మల్కాజ్గిరి పార్లమెంట్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 గాజులరామారం డివిజన్,129 సూరారం డివిజన్ ల లో శ్రీ కృష్ణ నగర్, సంజయ్ గాంధీ నగర్,…
Spread the love గోదావరిఖనిలో లక్ష్మీ నగర్ లోని వీరాంజనేయ హమాలి సహకార సంఘం ఆధ్వర్యంలో 138వ వేడుకలు వేడుకలలో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ,నగర…
కార్మికవర్గ ఐక్యత,పోరాటలతోనే సోషలిస్టు వ్యవస్థను నిర్మించవచ్చు.ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యం డి యూసుఫ్.
Spread the love 138 వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా నేడు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శ్రీనివాస్ నగర్, షాపూర్ నగర్,జగతగిరిగుట్ట, ఐడిపిఎల్,గాంధీనగర్,గిరినగర్, అంజయ్య నగర్,మక్డుం నగర్ బీరప్పనగర్, శ్రీరంనాగర్, జీడిమెట్ల,కుత్బుల్లాపూర్ మునిసిపల్ కార్యాలయం, వివిధ కంపెనీల ముందు…
Spread the love 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆల్విన్ కాలనీ ఫేస్ 2 ముఖ్య నాయకులతో సమావేశమై రానున్న పార్లమెంట్ ఎన్నికలలో చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి ని అత్యధిక ఓట్ల…
Spread the love రోడ్డు ప్రమాదంలో మరణించిన సూర్యాపేట మండలం బాలెంల గ్రామానికి చెందిన శివరాత్రి చిరంజీవి మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి,వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి, అంతిమ యాత్రలో పాల్గొన్న బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు…
Spread the love దుబ్బాక పట్టణ కేంద్రంలోని ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు సన్మానం.ఈ సందర్భంగా జిల్లా నాయకులు సల్కం మల్లేష్ యాదవ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్,PACS వైస్…