124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు ఆల్విన్ కాలనీ

Spread the love

124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆల్విన్ కాలనీ ఫేస్ 2 ముఖ్య నాయకులతో సమావేశమై రానున్న పార్లమెంట్ ఎన్నికలలో చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి ని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవాలని చర్చించడం జరిగింది. ముఖ్య అతిధిగా రంజిత్ అన్న తనయుడు గడ్డం ఆర్యన్ రెడ్డి హాజరైయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికలలో చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు మనందరం కృషి చేయాలని కాలనీ వారిని కోరారు. కాలనీ వాసులందరు కాంగ్రెస్ పార్టీకు మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, గిరి ప్రసాద్ రెడ్డి, సమ్మారెడ్డి, అనిల్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, CH. భాస్కర్, లింగయ్య, యాదవ రెడ్డి, నాగేషగౌడ్, జఫ్ఫార్ హుస్సేన్, యాదగిరి, స్కూల్ శ్రీను, లంబ శ్రీను, ఫారూఖ్, ఖలీమ్, బషీర్, షఫీ, మహేష్, వాలి నాగేశ్వరరావు, రాజు, పాషా, వాలి, చంద్రశేఖర్, ఫిలిప్, సన్యాసిరావు, బాలస్వామి సాగర్, రాజన్న, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page