124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు ఆల్విన్ కాలనీ

124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆల్విన్ కాలనీ ఫేస్ 2 ముఖ్య నాయకులతో సమావేశమై రానున్న పార్లమెంట్ ఎన్నికలలో చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి ని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవాలని చర్చించడం…

నాలుగేళ్లలో సంక్షేమ విప్లవంగడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్సీ అనంత బాబు గారు, రంపచోడవరం శాసనసభ్యులు నాగులపల్లి ధనలక్ష్మి

నాలుగేళ్లలో సంక్షేమ విప్లవంగడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్సీ అనంత బాబు , రంపచోడవరం శాసనసభ్యులు నాగులపల్లి ధనలక్ష్మి ………………………… …….ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ నాలుగేళ్ల‌ పాలనలో రాష్ట్రంలో సంక్షేమ విప్లవం తీసుకొచ్చారని ఎమ్మెల్సీ…

కంగాటి శ్రీదేవమ్మ గారు వైసిపి నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు

ఈనెల 18 వ తారీఖున అనంతపురం జిల్లా రాప్తాడు వద్ద జరగబోయే సిద్ధం సభను విజయవంతం చేయాలని చెరుకులపాడు గ్రామంలో వెల్దుర్తి, క్రిష్ణగిరి మండలాల నాయకుల సమావేశంలో ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ గారు వైసిపి నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే గారు…

తెలంగాణ స్టేట్ లో ఉన్న ముస్లిం సమస్యలను వెంటనే సీఎం గారు పరిష్కరించాలి

తెలంగాణ స్టేట్ లో ఉన్న ముస్లిం సమస్యలను వెంటనే సీఎం గారు పరిష్కరించాలి కరీంనగర్ ఉమ్మడి జిల్లాల మసీద్ అండ్ ఈద్గా కబ్రుస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ సీఎం క్యాబినెట్ మంత్రులకు విజ్ఞప్తి జమ్మికుంట…

472 పోడు భూమి పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన MLA మెచ్చా నాగేశ్వరరావు గారు

అశ్వారావుపేట ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బంధు పోడు భూమి కేసులు ఎత్తెయ్యలని ఆదేశించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అశ్వారావుపేట మండలానికి 3250 పాస్ పుస్తకాలు 472 పోడు భూమి పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన MLA…

‘జగనన్న సురక్ష’ కార్యక్రమం లో శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు..

‘జగనన్న సురక్ష’ కార్యక్రమం లో శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు.. సమస్య లను క్షేత్ర స్థాయిలో పరిష్కరించడమే లక్ష్యం.. వినుకొండ రూరల్ మండలం నరగాయిపాలెం గ్రామం నందు నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమం లో పాల్గొన్న శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు…

సాయిచంద్ పార్థివ దేహానికి సీఎం కేసీఆర్ గారు ఘన నివాళులు

అకాల మరణం చెందిన, తెలంగాణ ఉద్యమ ప్రజా గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వేద సాయిచంద్ పార్థివ దేహానికి సీఎం కేసీఆర్ ఘన నివాళులు అర్పించారు. గుర్రంగూడ లోని సాయిచంద్ నివాసానికి చేరుకున్న సీఎం కేసీఆర్.. సాయిచంద్ భౌతికకాయానికి పుష్పాంజలి…

బీఆర్ఎస్ నాయకుడికి నివాళులర్పించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు…

బీఆర్ఎస్ నాయకుడికి నివాళులర్పించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం డివిజన్ బాలయ్య నగర్ కు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు తిరుపతి ఇటీవల గుండె పోటుతో మృతి చెందడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న…

సంతోష్ దాబా, అడ్డా హోటల్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు…

సంతోష్ దాబా, అడ్డా హోటల్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లిలో ఏర్పాటు చేసిన సంతోష్ దాబా, గాజులరామారం మహాదేవపురంలో ఏర్పాటు చేసిన అడ్డా 125 హోటల్ ను ప్రభుత్వ విప్, మేడ్చల్…

ఊరికి తొలి దేవత బొడ్రాయి – వడ్త్య దేవేందర్ నాయక్ గారు

ఊరికి తొలి దేవత బొడ్రాయి – వడ్త్య దేవేందర్ నాయక్ గారు మల్లేపల్లి సాక్షిత మల్లేపల్లి మండలం పెండ్లిపాకల గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలకు గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దల ఆహ్వానం మేరకు…

You cannot copy content of this page