సంతోష్ దాబా, అడ్డా హోటల్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు…

Spread the love

సంతోష్ దాబా, అడ్డా హోటల్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లిలో ఏర్పాటు చేసిన సంతోష్ దాబా, గాజులరామారం మహాదేవపురంలో ఏర్పాటు చేసిన అడ్డా 125 హోటల్ ను ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు ఈరోజు ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. నాణ్యమైన వంటకాలను అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజల మన్ననలను పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page