బీఆర్ఎస్ నాయకుడికి నివాళులర్పించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు…

Spread the love

బీఆర్ఎస్ నాయకుడికి నివాళులర్పించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం డివిజన్ బాలయ్య నగర్ కు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు తిరుపతి ఇటీవల గుండె పోటుతో మృతి చెందడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు ఈరోజు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఈ సందర్బంగా ఈయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్థానిక పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page