472 పోడు భూమి పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన MLA మెచ్చా నాగేశ్వరరావు గారు

Spread the love

అశ్వారావుపేట

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు

రైతు బంధు

పోడు భూమి కేసులు ఎత్తెయ్యలని ఆదేశించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు

అశ్వారావుపేట మండలానికి 3250 పాస్ పుస్తకాలు

472 పోడు భూమి పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన MLA మెచ్చా నాగేశ్వరరావు గారు

అశ్వారావుపేట(మండలం)లోని వేదాంతపురం(82) ఉట్లపల్లి(233), కేసప్పగూడెం(157) పంచాయతీలలో ఈరోజు అశ్వారావుపేట MLA మెచ్చా నాగేశ్వరరావు గారు పోడు భూమి పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ప్రతి ఒకరు ఆనందంగా తమ పాస్ పుస్తకాలు తీసుకున్నారు.అలాగే సంతోషాన్ని వ్యక్తం చేస్తూ MLA మెచ్చా నాగేశ్వరరావు గారి సమక్షంలో మహిళలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు కోయ బాషలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని,పాస్ పుస్తకాలు ఇవ్వటమే కాకుండా రైతు బందు కూడా ఇస్తున్నారని,పోడు భూమి విషయంలో ఫారెస్ట్ వారు పెట్టిన కేసులు కూడా ఎత్తివేయాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదేశించారని.

Related Posts

You cannot copy content of this page