307 సర్వే నెంబర్ లో గల ప్రభుత్వ భూమి ఎన్ని ఎకరాలు ?

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని 307 సర్వే నెంబర్ లో గల ప్రభుత్వ భూమి ఎన్ని ఎకరాలు ? తెలంగాణ రాష్ట్రం ఏర్పడినంక కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 307 లో ఎన్ని ఎకరాలు ఉండే ? ప్రస్తుతం ఎన్ని…
Whatsapp Image 2024 01 24 At 11.55.05 Am

బ్రిడ్జ్ భూమి పూజ కార్యక్రమానికి హాజరైన

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామ్ రెడ్డి,అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఎర్రవల్లి మండల పరిధిలోని షేక్ పల్లి గ్రామంలో బ్రిడ్జ్ నిర్మాణానికి మంజూరైన (అంచనా కోటి 20 లక్షలు రూపాయలలు) బ్రిడ్జ్ భూమి పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.ఈ…
Whatsapp Image 2024 01 13 At 2.07.49 Pm

నవ భూమి ” నూతన సంవత్సర 2024 క్యాలెండర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో “నవభూమి” దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో ప్రజలకు, ప్రభుత్వాలకు వారధిగా ముఖ్య పాత్ర…

ఇసప్పపాలెం లో శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ భూమి పూజ

నరసరావుపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇసప్పపాలెం లో శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖా మాత్యులు అంబటి రాంబాబు, స్థానిక శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అలయ నూతన చైర్మన్ కొత్త సాంబశివరావు (VSP)…

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కాంస్య విగ్రహ ఏర్పాటునకు భూమి పూజ

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని సాకి చెరువు కట్ట పైన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కాంస్య విగ్రహ ఏర్పాటునకు భూమి పూజ నిర్వహించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . గౌడ కులస్తుల సంక్షేమం…

60 లక్షలు మార్కెట్ కమిటీ నిదులతో షెడ్డు నిర్మాణానికి భూమి పూజ

60 లక్షలు మార్కెట్ కమిటీ నిదులతో షెడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నదిపెల్లి దివాకర్ రావు … లక్షెట్టిపేట పట్టణం లోని మార్కెట్ యార్డ్ లో 60 లక్షల మార్కెట్ యార్డ్ నిదులతో షెడ్డు నిర్మాణానికి భూమి…

నా భూమి నా దేశం మరియు స్వచ్ఛభారత్

నెహ్రూ యువ కేంద్ర మరియు ఎన్ఎస్ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో నా భూమి నా దేశం మరియు స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని వెంకటాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో ముందుగా విద్యార్థుల చేత స్వచ్ఛభారత్ ప్రతిజ్ఞ చేయించి ప్రతి విద్యార్థి చేత…

రేణుక ఎల్లమ్మ దేవాలయానికి మంత్రి భూమి పూజ

కరీంనగర్ జిల్లా:రాష్ట్రంలో అన్ని కులసంఘాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలియజేశారు. శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ఆలయం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ……

18.50 లక్షల రూపయలతో పలు అభివ్రుది పనులకు భూమి పూజ చేసిన.

అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం .. అలంపూర్ నియోజక వర్గనీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా. -అలంపూర్ నియోజక వర్గంలో ఉన్న ప్రతి మున్సిపాలిటీ కానీ గ్రామాలు కానీ ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా… -పట్టణాలు,మరియు గ్రామాలు అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం……

తాంబేలు గుట్టపై గల అతి పురాతన శివాలయం జీర్ణోద్ధారణ పనులకు భూమి పూజ

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం గ్రామంలోని తాంబేలు గుట్టపై గల అతి పురాతన శివాలయం జీర్ణోద్ధారణ పనులకు భూమి పూజ నిర్వహించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . ఆలయం పునర్నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.…

You cannot copy content of this page