సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కాంస్య విగ్రహ ఏర్పాటునకు భూమి పూజ

Spread the love

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని సాకి చెరువు కట్ట పైన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కాంస్య విగ్రహ ఏర్పాటునకు భూమి పూజ నిర్వహించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . గౌడ కులస్తుల సంక్షేమం కోసం పటాన్చెరు డివిజన్ పరిధిలో 500 గజాల స్థలాన్ని అతి త్వరలో కేటాయిస్తున్నామని తెలిపారు. హాజరైన స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, గౌడ సంఘం ప్రతినిధులు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page