డైనింగ్ హాలుకు భూమి పూజ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

మంచిర్యాల పట్టణంలో మైనారిటీ షాదీ ఖానాలో రూ.19 లక్షల నిధులతో డైనింగ్ హాలు భవన నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ముఖ్య అతిథిగా విచ్చేసి భూమి పూజ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజయ్య, స్థానిక…

పోడు భూమి పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో MLA మెచ్చా నాగేశ్వరరావు

ములకలపల్లి మండలంలో పోడు భూమి పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో MLA మెచ్చా నాగేశ్వరరావు మూకమామిడి పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతున్న MLA గారు.

472 పోడు భూమి పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన MLA మెచ్చా నాగేశ్వరరావు గారు

అశ్వారావుపేట ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బంధు పోడు భూమి కేసులు ఎత్తెయ్యలని ఆదేశించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అశ్వారావుపేట మండలానికి 3250 పాస్ పుస్తకాలు 472 పోడు భూమి పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన MLA…

దశాబ్ది కాలం అవుతుంది దళితులకు మూడెకరాల భూమి ఇవ్వక

దశాబ్ది కాలం అవుతుంది డబుల్ బెడ్ రూం ఇవ్వక పేదలకు ఏమి చేశారు అని దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నారు అమరుల కుటుంబాలకు ఏమి చేశారు అని దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారు అటవీ హక్కుల చట్టం అమలు చేసి పోడు భూములకు పట్టాలు…

నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ చేసి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

వీపన గండ్ల మండలం రంగవరం గ్రామంలో 20 లక్షల వ్యయంతో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి నేడు ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు…

పలు అభివృద్ధి పనులకు భూమి పూజ మరియు బిటి రోడ్ ను ప్రారంభం చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ..

సాక్షిత : లక్షెట్టిపేట మండలం లోని వెంకట్రావుపేట గ్రామం లో 33 లక్షల DMFT నిధులతో రోడ్లు,డ్రైన్స్,ఎలక్ట్రికల్ పోల్స్,కెనాల్ కు భూమి పూజ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు .. లక్షెట్టిపేట మండలం లోని మిట్టపల్లి గ్రామంలో 17…

విద్యుత్ శాఖ ఆఫీస్ కు భూమి పూజ చేసిన సబితా ఇంద్రారెడ్డి

వికారాబాద్ జిల్లాలో విద్య శాఖ మంత్రి పర్యటన విద్యుత్ శాఖ ఆఫీస్ కు భూమి పూజ చేసిన సబితా ఇంద్రారెడ్డి గారు.

తిరుమల కుంట కాలనీలో ఆదివాసి గిరిజనుల భూమి పండగను ఘనంగా నిర్వహిస్తున్నారు

తిరుమల కుంట కాలనీలో ఆదివాసి గిరిజనుల భూమి పండగను ఘనంగా నిర్వహిస్తున్నారు అశ్వారావుపేట, ఏప్రిల్ (సాక్షిత న్యూస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండల పరిధిలోని తిరుమల కుంట గ్రామపంచాయతీ లో గల తిరుమలకుంట కాలనీలో భూమి పండగ ను ఘనంగా…

ఊరి మనబడి కార్యక్రమంలో భాగంగా 92 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ

సాక్షిత : * దండేపల్లి మండలంలోని దండేపల్లి గ్రామంలో గల జిల్లా పరిషత్ పాఠశాలలో *మన ఊరి మనబడి కార్యక్రమంలో భాగంగా 92 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు…

డంపింగ్ యార్డ్ భూమి గ్రామస్తుల సొంతం….

తిరుపతి జిల్లా,వడమాల పేట… డంపింగ్ యార్డ్ భూమి గ్రామస్తుల సొంతం…. గ్రామ అభివృద్ధికై కృషి చేస్తా – సర్పంచ్ మణి రాజు వడమాలపేట మండల పరిధిలోని ఎస్.బి.ఆర్ పురం గ్రామపంచాయతీ డంపింగ్ యార్డు భూమిని స్వాధీనం చేసుకున్న గ్రామస్తులు… గతంలో రెండు…

You cannot copy content of this page