ఊరి మనబడి కార్యక్రమంలో భాగంగా 92 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ

Spread the love

సాక్షిత : * దండేపల్లి మండలంలోని దండేపల్లి గ్రామంలో గల జిల్లా పరిషత్ పాఠశాలలో *మన ఊరి మనబడి కార్యక్రమంలో భాగంగా 92 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు .
తదుపరి ఆయన మాట్లాడుతూ మన ఊరి మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు దశ మారుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో DCMS చైర్మన్ తిప్పని లింగన్న,ఎంపీపీ గడ్డం శ్రీనివాస్,వైస్ ఎంపీపీ అనిల్,మండల పార్టీ ప్రెసిడెంట్ చించు శ్రీనివాస్,రైతు సామాన్య సమితి కన్వీనర్ గురవయ్య,PACS చైర్మన్ కసనగోటి లింగన్న,PACS చైర్మాన్ బెడద సురేష్,సర్పంచులు, ఎంపీటీసీలు,ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు…

Related Posts

You cannot copy content of this page