పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గం మెట్టుగూడా డివిజన్

సికింద్రాబాద్ పార్లమెంట్ :-పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గం మెట్టుగూడా డివిజన్ లో పాదయాత్ర నిర్వహించిన బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి టి.పద్మారావు గౌడ్… డివిజన్ ఇంచార్జ్ కిషోర్ గౌడ్ , స్థానిక కార్పొరేటర్ రాసురి సునీత తో…

పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా..

నస్పూర్ మున్సిపాలిటీలో అంబేద్కర్ కాలనీ ఎదురుగా రేపు జరగబోయే కార్మిక గర్జన సభ (పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచార) స్థల ఏర్పాటు పనులను పరిశీలించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

శక్తి వందన్ అభ్యన్ కార్యక్రమంలో భాగంగా బీర్పూర్ మండల్ నరసింహుల పల్లె గ్రామం

శక్తి వందన్ అభ్యన్ కార్యక్రమంలో భాగంగా బీర్పూర్ మండల్ నరసింహుల పల్లె గ్రామంలో స్థానిక మహిళలతో కలిసి నరేంద్ర మోడీ అభివృద్ధి మరియు పథకాల గురించి వివరించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ Dr.బోగ శ్రావణి ఈ…

దాచేపల్లి మండలం నడికుడి గ్రామ పర్యటనలో భాగంగా పలువురిని కలిసి పరామర్శించిన శాసనమండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి

పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి టి.పద్మారావు గౌడ్

సాక్షిత ముషీరాబాద్ నియోజకవర్గం….:పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ కు మద్దతుగా ముషీరాబాద్ నియోజకవర్గంలో ఎం.ఎల్.ఏ ముఠా గోపాల్ ఆధ్వర్యంలో హెరిటేజ్ ఫంక్షన్ హల్ లో అన్ని డివిజన్ లకు సంబంధించి…

పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి టి.పద్మారావు గౌడ్

పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ కు మద్దతుగా సికింద్రాబాద్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్ లకు సంబంధించి బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకుల అధ్వర్యంలో సీతాఫల్ మండి డివిజన్ టి.ఆర్.టి క్వాటర్స్…

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటి దేవుణ్ణి దర్శించుకున్న జేజమ్మ

దేవరకద్ర నియోజకవర్గం దేవరకద్ర మండలం చిన్న రాజామురు గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్న మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి శ్రీమతి డి కె అరుణమ్మ ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్…

రాష్ట్రంలో BJP నిర్వహిస్తున్న ‘విజయ సంకల్ప యాత్ర’లో భాగంగా కేంద్ర మంత్రి, BJP రాష్ట్ర అద్యక్షులు కిషన్ రెడ్డి హైదరాబాద్, సనత్ నగర్ నియోజకవర్గంలో రోడ్ షో చేపట్టారు

నిజం గెలవాలి యాత్రలో భాగంగా కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం ఎన్టీఆర్ సర్కిల్

నిజం గెలవాలి యాత్రలో భాగంగా కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం ఎన్టీఆర్ సర్కిల్ నందు మరియు రామకుప్పం నందు నూతనంగా నిర్మించిన రెండు అన్న క్యాంటీన్ లను ప్రారంభించిన నారా భువనేశ్వరి

ఉచిత విద్యుత్‌ పథకం అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌

హైదరాబాద్‌: ఉచిత విద్యుత్‌ పథకం అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ రంగానికి కేటాయింపులను గణనీయంగా పెంచింది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు 101 యూనిట్ల వరకు, వ్యవసాయానికి ఉచితంగా కరెంటు సరఫరా అవుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు…

You cannot copy content of this page