పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి టి.పద్మారావు గౌడ్
పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ కు మద్దతుగా సికింద్రాబాద్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్ లకు సంబంధించి బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకుల అధ్వర్యంలో సీతాఫల్ మండి డివిజన్ టి.ఆర్.టి క్వాటర్స్…
దేవరకద్ర నియోజకవర్గం దేవరకద్ర మండలం చిన్న రాజామురు గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్న మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి శ్రీమతి డి కె అరుణమ్మ ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్…
రాష్ట్రంలో BJP నిర్వహిస్తున్న ‘విజయ సంకల్ప యాత్ర’లో భాగంగా కేంద్ర మంత్రి, BJP రాష్ట్ర అద్యక్షులు కిషన్ రెడ్డి హైదరాబాద్, సనత్ నగర్ నియోజకవర్గంలో రోడ్ షో చేపట్టారు
నిజం గెలవాలి యాత్రలో భాగంగా కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం ఎన్టీఆర్ సర్కిల్ నందు మరియు రామకుప్పం నందు నూతనంగా నిర్మించిన రెండు అన్న క్యాంటీన్ లను ప్రారంభించిన నారా భువనేశ్వరి
హైదరాబాద్: ఉచిత విద్యుత్ పథకం అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రంగానికి కేటాయింపులను గణనీయంగా పెంచింది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు 101 యూనిట్ల వరకు, వ్యవసాయానికి ఉచితంగా కరెంటు సరఫరా అవుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు…
పోలీస్ అధికారులు సిబ్బంది ఆయుధాలపై పరిజ్ఞానం పెంచుకోవాలి జిల్లా ఎస్పీ బి బాలస్వామి సాక్షిత మెదక్ ప్రతినిధి: మోబిలైజేషన్ కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లాలో పని చేస్తున్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి రెండు రోజుల పాటు సిద్దిపేట జిల్లా రాజగోపాల్ పేట…
107 మంది విద్యార్థినులకు స్కాలర్షిప్పులు పంపిణీ చేసిన నగర మేయర్ డాక్టర్ శిరీష,మలబార్ గోల్డ్ & డైమండ్స్ తిరుపతి.భారత దేశంలో అతిపెద్ద బంగారు మరియు వజ్రాభరణాల వ్యాపార సంస్థల్లో ఒకటైన మలబార్ గోల్డ్ & డైమండ్స్, 30 జనవరి ఉదయం మలబార్…
జనసేన పార్టీ మన ఊరు మన ఆట కార్యక్రమంలో భాగంగా నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జి శ్రీ బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో అలాగే వీర మహిళలు బొమ్మిడి సునీత, పోలిశెట్టి నళిని, తోట అరుణ, వలవల సావిత్రి,…
ఎలక్షన్ సమయంలో ప్రచారంలో భాగంగా మన మంత్రివర్యులు పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి తో పాలేరు నియోజకవర్గంలో ప్రతి మండలంలో పర్యటించిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ యువజన నాయకులు రామ్ రెడ్డి శ్రీ చరణ్ రెడ్డి
లోక్సభ ఎన్నికల సన్నాహాక సమావేశాల్లో భాగంగా తెలంగాణ భవన్ లో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ ప్రతినిధులతో జరిగిన సమావేశం. సాక్షిత : బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ భవన్లో పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,…