సుమారు 6 కోట్ల రూపాయలతో 33/11KV ఇండోర్ విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు

గుంటూరు నగరంలోనీ 20,21 మరియు 22 డివిజన్ లలోని సంపత్ నగర్,పీకల వాగు కట్ట,పార్వతీపురం,రామచంద్రపురం,నల్లచెరువు,శ్రీనివాసరావు తోట,కృష్ణబాబు కాలనీ, వేణుగోపాల పురం మరియు తదితర ప్రాంతాల్లో మెరుగైన విద్యుత్ సరఫరా కోసం సుమారు 6 కోట్ల రూపాయలతో 33/11KV ఇండోర్ విద్యుత్ సబ్…

20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన డ్రైనేజీలను ప్రారంభించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ…

20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన డ్రైనేజీలను ప్రారంభించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ… సాక్షిత : నంద్యాల పట్టణంలో ని 7వార్దు ఫరూక్ నగర్ లో కౌన్సిలర్ కలాం భాషా ఆధ్వర్యంలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వంలో ప్రజల నుండి వచ్చిన డ్రైనేజీ…

2 ఎకరాలలో 3 కోట్ల 95 లక్షల రూపాయలతో, అత్యాధునిక హంగు

*2 ఎకరాలలో 3 కోట్ల 95 లక్షల రూపాయలతో, అత్యాధునిక హంగులతో, సకల సౌకర్యాలతో నిర్మించిన మల్టిపర్పస్ ఫంక్షన్ హాల్ ను ప్రారంభోత్సవం చేసిన ఎంపీ రంజిత్ రెడ్డి , ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ * *సాక్షిత :శేరిలింగంపల్లి డివిజన్…

కూకట్ పల్లి నియోజకవర్గంలోని  ఓల్డ్ బోయిన్పల్లి, 306.00 లక్షలు రూపాయలతో శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు,

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతు గత 45 రోజులుగా నియోజకవర్గంలోని అన్ని డివిజన్లో పాదయాత్ర చేపట్టి ప్రజా సమస్యలను తెలుసుకున్నామని, పాదయాత్రలో భాగంగా పలు కాలనీలో చిన్న చిన్న సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు. పాదయాత్రలో వచ్చిన సమస్యలను…

బోయిన్పల్లిలోని 1కోటి 38 లక్షల రూపాయలతో వివిధ కాలనీలో సిసి రోడ్ల కొరకు శంకుస్థాపన

సాక్షిత : కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తో కలిసి బోయిన్పల్లిలోని 1కోటి 38 లక్షల రూపాయలతో వివిధ కాలనీలో సిసి రోడ్ల కొరకు శంకుస్థాపన నిర్వహించారు ..ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ…

14 కోట్ల రూపాయలతో గుమ్మడిదల గ్రామ సమగ్ర అభివృద్ధి

ఒకే రోజు 5 కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల ప్రారంభం జివిఆర్ ఎంటర్ప్రైజెస్ సౌజన్యంతో కోటి 25 లక్షల రూపాయలతో సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన.. కుల సంఘాల నిర్మాణాలకు 30 లక్షల రూపాయల సొంత నిధులు అందజేత.. గుమ్మడిదల సంగారెడ్డి…

6 కోట్ల 69 లక్షల 50 వేల రూపాయలతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం

చందానగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో 6 కోట్ల 69 లక్షల 50 వేల రూపాయలతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు మరియు కల్వర్ట్ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ . చందానగర్…

మాధవరం కృష్ణారావు బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తో కలిసి 61 లక్షల రూపాయలతో పలు సిసి రోడ్

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తో కలిసి 61 లక్షల రూపాయలతో పలు సిసి రోడ్ నిర్మాణాల కొరకు శంకుస్థాపన నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల…

హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో 1 కోటి 29 లక్షల రూపాయలతో

హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో 1 కోటి 29 లక్షల రూపాయలతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ . హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ హఫీజ్పెట్, RTC కాలనీ,…

1 కోటి 64 లక్షల రూపాయలతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం,

మియాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో 1 కోటి 64 లక్షల రూపాయలతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం, వరద నీటి కాల్వల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ , మియాపూర్ డివిజన్ పరిధిలోని…

You cannot copy content of this page