మాధవరం కృష్ణారావు బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తో కలిసి 61 లక్షల రూపాయలతో పలు సిసి రోడ్

Spread the love

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తో కలిసి 61 లక్షల రూపాయలతో పలు సిసి రోడ్ నిర్మాణాల కొరకు శంకుస్థాపన నిర్వహించారు..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా నిధులు కొరత లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ ఎంతో సహకరిస్తున్నారని ఈ నేపథ్యంలోనే పాదయాత్రలో వచ్చిన సమస్యలను దృష్టిలో పెట్టుకుని అక్కడక్కడ పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసుకుంటూ వస్తున్నామని కూకట్పల్లి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా మార్చడమే తన లక్ష్యమని పేర్కొన్నారు… 70 ఏళ్ల నుంచి కానీ పనులు కేవలం 10 ఏళ్లలో పూర్తి చేసుకున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు..

Related Posts

You cannot copy content of this page