జూలపల్లి మండలం, పెద్దాపూర్ గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న .యోగానంద లక్ష్మి నరసింహ స్వామి వారి జాతర మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు .. ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణ…
ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అర్చకులు శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో కలిసి ఆశీర్వచనాలు అందించారు. ఈ నెల 20 నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్న ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం అందించారు.
కొదురుపాక, దేవునిపల్లి (నిమ్మనపల్లి) గ్రామంలో శ్రీ.నంభులాద్రి లక్ష్మి నరసింహ స్వామీ జాతర మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్దపల్లి శాసనసభ్యులు . చింతకుంట విజయరమణ రావు . అనంతరం అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. ఆలయ కమిటీ…
మాధవరం కృష్ణారావు బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తో కలిసి 61 లక్షల రూపాయలతో పలు సిసి రోడ్
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తో కలిసి 61 లక్షల రూపాయలతో పలు సిసి రోడ్ నిర్మాణాల కొరకు శంకుస్థాపన నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల…
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం కొరివి మండలం పరిధిలోని కంది కొండ గుట్ట కు. బి టి. రోడ్డుమంజూరు అయిన సందర్భంగా *తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి KCR కి మరియు మంత్రి KTR కి, రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ…
సాక్షిత : రాష్ట్రంలో తిరిగి కెసిఆర్ ప్రభుత్వం దేశంలో ఈ సారి బి ర్ స్ సర్కార్ బి ర్ స్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి ఎర్రబెల్లి బి ర్…
చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మండలం వెలిమినేడు లో బిఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు అంతటి నరసింహ జన్మదిన వేడుకలని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంతటి పారిజాత నరసింహ గౌడ్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు…
సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని JNTU ప్రధాన రహదారి నుండి అడ్డగుట్ట, సమతా నగర్ మీదుగా ప్రగతి నగర్ రోడ్డు కు వెళ్లే కూడలి (వినాయక జ్యువెల్లర్స్) వద్ద ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారనికై ట్రాఫిక్ సీఐ నరసింహ…
మొక్కలే మానవ మనుగడకు జీవనాధారం – డిఎస్పీ నరసింహ రెడ్డి — ప్రతి ఒక్కరూ బాధ్యత తో మొక్కలు నాటి సంరక్షించాలి. నల్లగొండ సాక్షిత ప్రతినిధి మొక్కలే మానవ మనుగడకు జీవనాధారమని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని నల్లగొండ డిఎస్పి…
సాక్షిత : కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తో కలిసి 2 కోట్ల 20 లక్షలు రూపాయలతో పలు సిసి రోడ్ల నిర్మాణం కొరకు శంకుస్థాపన చేశారు… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూకట్పల్లి నియోజకవర్గం…